A film’s content has turned out to be the crucial one for the audience. If the film is impressive, the audience are rushing to watch it in theatres irrespective of
A film’s content has turned out to be the crucial one for the audience. If the film is impressive, the audience are rushing to watch it in theatres irrespective of
ఎంత నేర్చినా.. ఎంత వారలైనా.. ఇప్పటికీ మూఢనమ్మకాలకు, రాశిఫలాలకు, జ్యోతిష్యాలకు దాసులుగా నే వ్యవహరిస్తున్నారు. ఆదివారం రాగానే.. పత్రికల్లో వచ్చే వార్తలకంటే కూడా.. ఆయా పత్రికల్లో వచ్చే రాశిఫలాలను నమ్ముతున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉందని ఇటీవల ఓ పరిశోధన తెలిపింది.
ఒక సినీ ప్రముఖుడు రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాడంటే.. అతడి వల్ల తమ అస్థిత్వం దెబ్బతింటుందని అనిపిస్తే.. ఆ వ్యక్తిని అనేక రకాలుగా రాజకీయ ప్రత్యర్థులు టార్గెట్ చేయడం మామూలే. తెలుగునాట నందమూరి తారక రామారావు, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో దురంధర్ 2 నిడివి గురించి తెగ చర్చ జరుగుతోంది. ఏకంగా 3 గంటల 55 నిమిషాల ఫైనల్ వెర్షన్ ని దర్శకుడు ఆదిత్య ధార్ లాక్ చేశాడనే వార్త హాట్ టాపిక్ గా మారిపోయింది. నిజానికి మూడు
ఇరాన్ సుప్రీం లీడర్(ఒకరకంగా ప్రధానమంత్రి) అయతొల్లా అలీ ఖమేనీని అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో హతం చేశాయి. అయితే.. అసలు ఖమేనీ చేసిన తప్పేంటి? ఎందుకు ఆయనను హత మార్చారు? అమెరికాకు-ఇరాన్కు మధ్య వివాదం ఏంటి? ఒకప్పుడు ఒకే కంచం, ఒకే
తెలుగులో అయినా ఒకటి రెండు హిట్లు పడుతున్నాయి కానీ తమిళ బాక్సాఫీస్ మరీ అన్యాయంగా సరైన సినిమాలు లేక అలో లక్ష్మణా అంటోంది. సంక్రాంతికి భారీ అంచనాలతో వచ్చిన పరాశక్తి డిజాస్టర్ కావడం, జన నాయకుడు వాయిదా పడటం అక్కడి ఎగ్జిబిషన్
ప్రభాస్ అభిమానులు స్పిరిట్ కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో చెప్పనక్కర్లేదు. దీనికన్నా ముందు ఫౌజీ వస్తుందని తెలిసినా కూడా సందీప్ రెడ్డి వంగా అప్డేట్స్ కోసమే ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ మీద ఎగ్జైట్ మెంట్ కేవలం ఫ్యాన్స్ లోనే
వరుస పేలుళ్లు వణుకు పుట్టిస్తున్నాయి. శనివారం ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదం మరువక ముందే, ఆదివారం ఉదయం మహారాష్ట్రలోని నాగ్పూర్లో మరో భారీ పేలుడు సంభవించింది. కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలోని బాణసంచా కేంద్రంలో జరిగిన పేలుడులో 21
భారత్, శ్రీలంక వేదికలుగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్పై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం పడుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై దాడులు చేయడంతో మధ్యప్రాచ్యంలో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. టోర్నీ ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో,
భారత స్టాక్ మార్కెట్కు ఈ వారం మరో చాలెంజ్ ఎదురైంది. గత శుక్రవారం సెన్సెక్స్ 961 పాయింట్లు, నిఫ్టీ 318 పాయింట్లు పడిపోయి ఇన్వెస్టర్లకు షాక్ ఇచ్చాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం, ఇజ్రాయెల్-అమెరికా దాడుల నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లు