The company targets cumulative revenues of Rs. 3,500–4,000 crore over the next three years. Lucknow, March 04, 2026: In a strategic diversification initiative, Big FM, the iconic radio network under Reliance
The company targets cumulative revenues of Rs. 3,500–4,000 crore over the next three years. Lucknow, March 04, 2026: In a strategic diversification initiative, Big FM, the iconic radio network under Reliance
ముంబై : ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో భాగంగా గురువారం ముంబై లోని వాంఖడే స్టేడియంలో జరిగిన 2వవ సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు భారీ స్కోరును నమోదు చేసింది. కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్
అమరావతి : ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ప్రభుత్వం సహాయం అందిస్తుందని చెప్పారు.
అమరావతి : ఏపీలో అంగన్వాడీల నిర్వహణ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. గురువారం శాసనసభలో ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్, మహమ్మద్ నజీర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 257 ఐసిడిఎస్ ప్రాజెక్టులు పరిధిలో 55746
అమరావతి : ఏపీ రాష్ట్రంలో ఓడ రేవుల అభివృద్దికి సంబంధించి కీలక ప్రకటన చేశారు రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి. గురువారం శాసన మండలిలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఎమ్మెల్సీ
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఐపీఎస్ అధికారుల సంఖ్యను కేటాయించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన
అమరావతి : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక 20 నెలల్లో 6.28 లక్షల మందికి ఉద్యోగాల కల్పించామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఈ మేరకు ఎంఎస్ఎంఈలో 2.48 లక్షలు, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1.46 లక్షలు, పరిశ్రమల్లో 95 వేలు,
తిరుమల : మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఆయన మీడియాతో మాట్లాడారు. హిందుత్వం గురించి మాట్లాడే అర్హత నీకు లేనే లేదన్నారు. ఆ దేవదేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి గురించి నువ్వు
హైదరాబాద్ : వేసవి కాలం ఆరంభమైందని, నిప్పు రగిల్తే పెను ముప్పు తప్పదని, ఇలాంటి తరుణంలో అగ్నిప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. బాచుపల్లి ప్రధాన రహదారిలో రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో దగ్ధమైన ఫర్నీచర్
హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. ఆయన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజా పాలన గాడి తప్పిందని, రాచరిక పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. ఇవాళ హరీశ్