నంద్యాల జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం కొత్త బురుజులో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు . ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం
నంద్యాల జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం కొత్త బురుజులో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు . ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం
మంగళగిరి: మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మహానాడు ప్రాంత ప్రజల దశాబ్దాల కలను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నెరవేర్చారు. తాడేపల్లి పట్టణం సీతానగరం మహానాడు వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణానికి మంత్రి లోకేష్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ
అహ్మదాబాద్ : తన సారథ్యంలో భారత జట్టు వరుసగా రెండుసార్లు ఐసీసీ టి20 వరల్డ్ కప్ గెలుచు కోవడం పట్ల తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్. ఇది అందరం కలిసికట్టుగా ఆడడం వల్లనే సాధ్యమైందని అన్నాడు. ఇది
అహ్మదాబాద్ : భారత జట్టు ఐసీసీ టి20 వరల్డ్ కప్ గెలుచు కోవడం పట్ల సంతోషంగా ఉందన్నాడు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మాజీ కోచ్ , కామెంటేటర్ రవిశాస్త్రి. ఇది ఎవరూ ఊహించని విజయం అన్నాడు. ఇలాంటి అరుదైన
అహ్మదాబాద్ : తన శిక్షణలో రాటు దేలిన భారత జట్టు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐసీసీ టి20 వరల్డ్ కప్ విజేతగా నిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు కోచ్ గౌతం గంభీర్. ఈ కప్ ను ఇద్దరు వ్యక్తులకు అంకితం ఇస్తున్నానని
హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన పదే పదే మూసీ రాగం ఎత్తుకున్నారు. హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా నదీ పరివాహక ప్రాంతాన్ని నైట్ ఎకానమీ కొనసాగే విధంగా అభివృద్ధి చేస్తామన్నారు.
కేరళ : ప్రముఖ మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐసీసీ టి20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టును అభినందించారు. ఇదే సమయంలో తమ కేరళ రాష్ట్రానికి చెందిన స్టార్ క్రికెటర్
అహ్మదాబాద్ : ఐసీసీ టి20 వరల్డ్ కప్ ను తన సారథ్యంలో రెండుసార్లు విశ్వ విజేతగా నిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. ఇది సమిష్టి విజయమని, తమ కుర్రాళ్లు ప్రతి ఒక్కరు ఏదో ఒక మ్యాచ్ లో కీలక భూమిక
అహ్మదాబాద్ : సమిష్టిగా కృషి చేస్తే ఎంతటి లక్ష్యాన్ని అయినా ఛేదించ వచ్చని నిరూపించారు సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు ఆటగాళ్లు. నిన్నటి దాకా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఆటగాళ్లు ఇప్పుడు నీరాజనాలు అందుకుంటున్నారు. సెంటిమెంట్ కు మంగళం
అహ్మదాబాద్ : సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు చరిత్ర సృష్టించింది. అరుదైన ఘనతను సాధించింది. ప్రత్యర్థి న్యూజిలాండ్ ను అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ వేదికగా జరిగిన కీలకమైన ఫైనల్ లో 96 పరుగుల భారీ తేడాతో మట్టి