Noida has emerged as one of the most prominent business hubs in North India. With its modern infrastructure, excellent connectivity, and growing commercial ecosystem, the city attracts startups, multinational companies,
Noida has emerged as one of the most prominent business hubs in North India. With its modern infrastructure, excellent connectivity, and growing commercial ecosystem, the city attracts startups, multinational companies,
The Enforcement Directorate (ED) on Monday carried out search operations at the residential and office premises of real estate firm Mantri Developers Private Limited and its directors in Bengaluru in
The Supreme Court has stepped in to give Noida Authority one last chance to comply with its established orders regarding the halted Noida Sports City initiatives. Following a construction freeze
అమరావతి : ఆంధ్రప్రదేశ్ గౌరవం ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’. త్యాగానికి మానవ రూపం పొట్టి శ్రీరాములు అన పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్. వారి విగ్రహం ఏర్పాటు తెలుగుజాతి గొప్పతనాన్ని అమరావతి నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిందనిపేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు
హైదరాబాద్ : ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో సంచలనం రేపిన కాల్పుల ఘటనలో టీడీపీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ , బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు.
న్యూఢిల్లీ : ఐసీసీ టి20 వరల్డ్ కప్ హీరో కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో బీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన నమాన్ అవార్డుల ప్రదానోత్సం జరిగింది. ఈ కార్యక్రమానికి భారత జట్టు తరపున
అమరావతి : పట్టుదలకు, కార్యదక్షతకు మారుపేరు అమరజీవి పొట్టి శ్రీరాములని, ఆయన ప్రాణ త్యాగ ఫలితమే తెలుగు జాతి ఉనికి అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత కొనియాడారు. అమరజీవి పొట్టి శ్రీరాముల 125
రాజమండ్రి : తెలుగుదేశం పార్టీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ పార్టీలో అడ్డంగా దొరికిపోయిన ఘటనపై మాజీ ఎంపీ మార్గాని భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రిలోని వైయస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు లోక్ సభ నియోజకవర్గం కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కు బెయిల్ లభించింది. నిన్న ఆయనను ఈగెల్ టీం ఆధ్వర్యంలో పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని శ్రీనివాస గిరిపై కొలువై అధ్యాత్మిక శోభతో వెలిగిపోతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. అత్యంత వైభవంగా జరిగిన స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవంలో