The Supreme Court has directed the CBI to conduct an inquiry into issues related to the ‘The Primus’ housing project in New Gurgaon, with findings to be submitted by April
The Supreme Court has directed the CBI to conduct an inquiry into issues related to the ‘The Primus’ housing project in New Gurgaon, with findings to be submitted by April
The company targets cumulative revenues of Rs. 3,500–4,000 crore over the next three years. Lucknow, March 04, 2026: In a strategic diversification initiative, Big FM, the iconic radio network under Reliance
ముంబై : ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో భాగంగా గురువారం ముంబై లోని వాంఖడే స్టేడియంలో జరిగిన 2వవ సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు భారీ స్కోరును నమోదు చేసింది. కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్
అమరావతి : ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రూపంలో ప్రభుత్వం సహాయం అందిస్తుందని చెప్పారు.
అమరావతి : ఏపీలో అంగన్వాడీల నిర్వహణ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. గురువారం శాసనసభలో ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్, మహమ్మద్ నజీర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 257 ఐసిడిఎస్ ప్రాజెక్టులు పరిధిలో 55746
అమరావతి : ఏపీ రాష్ట్రంలో ఓడ రేవుల అభివృద్దికి సంబంధించి కీలక ప్రకటన చేశారు రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి. గురువారం శాసన మండలిలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఎమ్మెల్సీ
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఐపీఎస్ అధికారుల సంఖ్యను కేటాయించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన
అమరావతి : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక 20 నెలల్లో 6.28 లక్షల మందికి ఉద్యోగాల కల్పించామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఈ మేరకు ఎంఎస్ఎంఈలో 2.48 లక్షలు, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 1.46 లక్షలు, పరిశ్రమల్లో 95 వేలు,
తిరుమల : మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఆయన మీడియాతో మాట్లాడారు. హిందుత్వం గురించి మాట్లాడే అర్హత నీకు లేనే లేదన్నారు. ఆ దేవదేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి గురించి నువ్వు
హైదరాబాద్ : వేసవి కాలం ఆరంభమైందని, నిప్పు రగిల్తే పెను ముప్పు తప్పదని, ఇలాంటి తరుణంలో అగ్నిప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. బాచుపల్లి ప్రధాన రహదారిలో రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో దగ్ధమైన ఫర్నీచర్