Why Smart Security Matters The rise of smart technology has changed the way people approach the safety of their homes. Whereas families decades ago relied mainly on basic locks and
Why Smart Security Matters The rise of smart technology has changed the way people approach the safety of their homes. Whereas families decades ago relied mainly on basic locks and
Embassy Office Parks REIT has bought a Bengaluru office property for ₹852 crore. The deal involved acquiring Eleanor Realty Holdings India, which owns the Pinehurst building. This grade-A office space
Godrej Properties has secured land in Gurugram and Kolkata for new residential projects. The Gurugram acquisition spans 11.36 acres and is projected to generate over ₹4,500 crore in revenue. In
చెన్నై : ఓ వైపు ఆస్తుల వివాదాలు ఇంకో వైపు కేసుల పరంపర కొనసాగుతున్న తరుణంలో తీవ్ర ఉక్కిరి బిక్కిరికి గురైన ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ దళపతి విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం దేశ వ్యాప్తంగా హోళీ
న్యూఢిల్లీ : తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలు ఇటీవలే ఒక్కటయ్యారు. స్వంతంగా గృహ ప్రవేశం కూడా చేశారు. పెళ్లికి ముందు ఈ ఇద్దరూ వ్యక్తిగతంగా ఢిల్లీలోని ప్రధాని కార్యాలయంలో నరేంద్ర మోదీని మర్యాద పూర్వకంగా
అమరావతి : మాజీ సీఎం జగన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం, వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల, తిరుపతి ఆలయాల నిర్వహణ, పరిపాలన అత్యంత పవిత్రమైన
హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కొండలను తవ్వుతోందని ఆరోపించారు. అనుమతులు లేకుండా తవ్వుతున్నా హైడ్రా ఏం చేస్తోందంటూ ప్రశ్నించారు. రేవంత్
బెంగళూరు : గీతా మోహన్ దాస్ దర్శకత్వం వహించిన చిత్రం టాక్సిక్. కన్నడ స్టార్ హీరో యశ్ కీలక పాత్ర పోషిస్తున్న మూవీ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు
కర్ణాటక : కర్ణాటక రాష్ట్రంలో రాజకీయం మరింత వేడెక్కింది. ప్రస్తుతం సీఎం కుర్చీ కోసం నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెలకొంది. ఓ వైపు సీఎంగా ఉన్న సిద్దరామయ్య మరో వైపు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్ మధ్య
తిరుపతి : టిటిడి ఆధ్వర్యంలో పలమనేరులో నిర్వహిస్తున్న గోశాలలో పశువుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు టిటిడి జేఈవో (వైద్యం, విద్య) డా. ఎ. శరత్ తెలిపారు. ఆయన పలమనేరు గోశాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ