తన అభిమానుల పట్ల మెగాస్టార్ చిరంజీవి చూపించే ప్రేమ ఎలాంటిదో ఎన్నో సందర్భాల్లో చూశాం. అభిమానుల వల్లే ఇలా ఉన్నాను అంటూ కేవలం గొప్పగా మాటలు చెప్పడం కాకుండా తరచుగా తన వీరాభిమానులకు తనను కలిసే అవకాశం కల్పించి వారితో ప్రేమగా
తన అభిమానుల పట్ల మెగాస్టార్ చిరంజీవి చూపించే ప్రేమ ఎలాంటిదో ఎన్నో సందర్భాల్లో చూశాం. అభిమానుల వల్లే ఇలా ఉన్నాను అంటూ కేవలం గొప్పగా మాటలు చెప్పడం కాకుండా తరచుగా తన వీరాభిమానులకు తనను కలిసే అవకాశం కల్పించి వారితో ప్రేమగా
సోషల్ మీడియాలో ఊరూ పేరు లేని వాళ్లు ఏది పడితే అది మాట్లాడితే.. ఈ రోజుల్లో సెలబ్రెటీలు, వారి అభిమానులు అంత ఈజీగా వదిలేయట్లేదు. అలాగే జనాలను నవ్వించడం కోసం స్టాండప్ కమెడియన్లు సెలబ్రెటీలను కించపరిచేలా మాట్లాడితే.. వారిని ఒక ఆట
టాలీవుడ్ లెజెండరీ కమెడియన్లలో ఒకరైన బాబు మోహన్.. సీనియర్ ప్రొడ్యూసర్ సురేష్ బాబును ఉద్దేశించి ఒక కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రామానాయుడు తనకు దైవ సమానులు అంటూనే.. సురేష్ బాబు ఆయన కంటే పెద్దవారు అని వ్యంగ్యంగా మాట్లాడిన
సోషల్ మీడియాను ఎవరు ఎలా వాడతారన్నది వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఉంటుంది. కొందరు ఉపాధి అవకాశాలకు అనువుగా మార్చుకుంటే.. మరికొందరు ఇన్ ఫ్లుయెన్సర్లుగా మారారు. ఇంకొందరు వ్యక్తిగత జీవితంలోకి కొత్త వారిని ఆహ్వానించే వేదికగా మార్చుకున్నారు. కారణం ఏమైనా.. సోషల్ మీడియా
ఏపీలో గురువారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది సజీవ దహనం అయ్యారు. మరో 28 మంది గాయాలపాలయ్యారు. వీరిలో 10 మందికి పైగా క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం వారిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డికి అన్నీ కలిసి వస్తున్నాయనే చెప్పాలి. మొన్నటికి మొన్న జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ అయితే బాగుంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
సమంత ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్గా మారారు. రీసెంట్ గా ముంబైలో జరిగిన ఒక గ్రాండ్ ఈవెంట్లో పాల్గొన్న ఆమె, తన గ్లామరస్ లుక్తోనే కాకుండా, బాలీవుడ్ మీడియాతో ప్రవర్తించిన తీరుతో అందరి దృష్టిని ఆకర్షించారు. సాధారణంగా జిమ్ బయట లేదా
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. గురువారం నాటి సమావేశాల్లో భాగంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి, మంత్రి సీతక్కలు అసలు చర్చను పక్కనపెట్టేసి ఏకంగా వ్యక్తిగత అంశాలను ప్రస్తావించుకుని వాదులాడుకున్నారు. ఈ సందర్భంగా సీతక్క సంధించిన విమర్శలను ప్రస్తావించిన సబిత…
గత 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తుడిచి పెట్టుకుని పోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. వీటిలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రీజన్ ఉంది. అంతర్గత కుమ్ములాటలతో ఉత్తరాంధ్రలో నష్టం జరగ్గా.. కుల సమీకరణల విషయంలో ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ నష్టపోయింది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ తన గ్లామర్తో మరోసారి ఇంటర్నెట్ను షేక్ చేసింది. పెళ్లి, ఆ తర్వాత పాప పుట్టిన తర్వాత కొన్నాళ్లు సినిమాలకు, షూటింగ్స్కు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ, ఇటీవల జరిగిన ఒక అవార్డ్స్ ఈవెంట్ ద్వారా