The National Company Law Appellate Tribunal has made a pivotal assertion regarding homebuyers’ rights in insolvency cases, stipulating that disputes must be confined to the specific project where defaults have
The National Company Law Appellate Tribunal has made a pivotal assertion regarding homebuyers’ rights in insolvency cases, stipulating that disputes must be confined to the specific project where defaults have
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పరిశ్రమల ఏర్పాటు, పర్మిషన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫైర్ సేఫ్టీకి సంబంధించి నేషనల్ బిల్డింగ్ కోడ్ స్థానంలో రాష్ట్ర నిబంధనలు పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. డబుల్ లైసెన్సింగ్ తరహా పద్దతులను తప్పించాలని
హైదరాబాద్ : కేంద్ర సర్కార్ నిర్వాకంపై సీరియస్ కామెంట్స్ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. సోమవారం ఎక్స్ వేదికగా స్పందించారు. నియోజకవర్గాల పునర్విభజనపై జాతీయ ఏకాభిప్రాయం సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కీలకమైన విధానాన్ని అన్యాయంగా ముందుకు నెట్టే
అమరావతి : ఏపీ వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు చేసింది ఏపీ రాష్ట్ర ప్రజలకు. ఎండ వేడిమి మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. అవసరమైతే తప్పా బయటకు రావద్దని కోరింది. సోమవారం నాడు ప్రధానంగా ఉత్తర కోస్తా జిల్లాల్లోని 51
న్యూఢిల్లీ : కేంద్ర హొం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నాసిక్ కార్పొరేట్ జిహాద్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా
చెన్నై : తమిళనాడు పోలీసులు కీలక ప్రకటన చేశారు. టీవీకే పార్టీ చీఫ్, ప్రముఖ నటుడు విజయ్ నటించిన మూవీ జన నాయగన్. ఈ చిత్రం అనివార్య కారణాల వల్ల విడుదల కాలేదు. ఇదే క్రమంలో ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయి.
హైదరాబాద్ : కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులోని మూడు కీలకమైన బ్యారేజీలైన మేడిగడ్డ, అన్నారం, సుండిల్లను వీలైనంత త్వరగా తిరిగి కార్యాచరణలోకి తీసుకు రావడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు జనాభా పెరుగుతోంది. మరోవైపు ట్రాఫిక్ జాం నరకం చూపిస్తోంది. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఫుల్ ఫోకస్ పెట్టారు. మద్యం సేవించి వాహనాలను నడిపే వారికి ఝలక్ ఇస్తోంది. ముఖ్యంగా రోడ్డు భద్రతను పటిష్టం
హైదరాబాద్ : ఆప్ ఎంపీ రాఘవ్చద్దా అనే ఈ యువ పార్లమెంటేరియన్ ఎన్నడూ సామాన్యుల జీవితాల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించ లేదు. అలాగే మధ్య తరగతి జీవితాల్ని ఉద్దరించే ప్రశ్నలూ లేవనెత్త లేదు. ఎగువ మధ్య తరగతి, ధనవంతుల గురించే ఎక్కవ
హైదరాబాద్ : ఐపీఎల్ 2026లో ఎవరూ ఊహించని రీతిలో పాయింట్ల పట్టికలో టాప్ లో కొనసాగుతోంది రియాన్ పరాగ్ సారథ్యంలోని రాజస్థాన్ రాయల్స్ . ఈ జట్టు ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్ లు ఆడగా అన్నింట్లోనూ విజయం సాధించింది. ప్రత్యర్థి