Day: April 22, 2026

త‌మిళ‌నాడులో నేటితో ఎన్నిక‌ల ప్ర‌చారానికి తెర‌త‌మిళ‌నాడులో నేటితో ఎన్నిక‌ల ప్ర‌చారానికి తెర‌

త‌మిళ‌నాడు : త‌మిళ‌నాడు రాష్ట్రంలో ఇవాల్టిలో ఎన్నిక‌ల ప్ర‌చారానికి తెర ప‌డ‌నుంది. ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న డీఎంకే, కాంగ్రెస్ కూట‌మి, అన్నాడీఎంకే, భార‌తీయ జ‌న‌తా పార్టీ ఇండియా కూట‌మితో పాటు ద‌ళ‌ప‌తి విజ‌య్ సార‌థ్యంలోని టీవీకే పార్టీలు త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించు

ది అట్టాంటిక్ పై ఎఫ్‌బీఐ డైరెక్ట‌ర్ కాష్ ప‌టేల్ దావాది అట్టాంటిక్ పై ఎఫ్‌బీఐ డైరెక్ట‌ర్ కాష్ ప‌టేల్ దావా

అమెరికా : ఎఫ్‌బిఐ డైరెక్ట‌ర్ కాష్ ప‌టేల్ సంచ‌ల‌నంగా మారారు. తన గురించి తప్పుడు వార్తలు ప్రచురించారని ఆరోపిస్తూ ది అట్లాంటిక్‌పై ఎఫ్‌బిఐ డైరెక్టర్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు . ఏకంగా స‌ద‌రు ప‌త్రిక‌పై పటేల్ 250 మిలియన్ డాలర్ల నష్ట

ఏపీ, త‌మిళ‌నాడు ప్రజలది అన్నదమ్ముల బంధంఏపీ, త‌మిళ‌నాడు ప్రజలది అన్నదమ్ముల బంధం

త‌మిళ‌నాడు : ఏపీ, తమిళ‌నాడు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ది అన్న‌ద‌మ్ముల అనుబంధం ఉంద‌న్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. తమిళనాడు ఎన్నిక‌ల సంద‌ర్బంగా మంగళ‌వారం జ‌రిగిన‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి పాల్గొని ప్ర‌సంగించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో

తెలంగాణ స‌మాచార క‌మిష‌న్ పై హైకోర్టు సీరియ‌స్తెలంగాణ స‌మాచార క‌మిష‌న్ పై హైకోర్టు సీరియ‌స్

హైద‌రాబాద్ : తెలంగాణ హైకోర్టు సీరియ‌స్ అయ్యింది. రాష్ట్ర స‌మాచార క‌మిష‌న్ నిర్వాకంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించినందుకు హైకోర్టు తప్పుబట్టింది. సంబంధిత ప్రభుత్వ సంస్థ చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ బాధితుడు చట్టంలోని సెక్షన్ 18(1) కింద

ఇరాన్ తో అనుస‌రిస్తున్న వ్యూహం స‌రైన‌దేఇరాన్ తో అనుస‌రిస్తున్న వ్యూహం స‌రైన‌దే

అమెరికా : ఇంకా యుద్దం కొన‌సాగుతూనే ఉంది ప‌శ్చిమాషియాలో . పాకిస్తాన్ మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హించినా ఇంకా చ‌ర్చ‌లు కొలిక్కి రాలేదు. ఇంకా అసంపూర్తిగానే మిగిలి పోయాయి. ఈ త‌రుణంలో అమెరికా వైట్ హౌస్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. అమెరికా ట్రంప్ ఇరాన్

కాళేశ్వ‌రం ప్రాజెక్టును గాలికి వ‌దిలేయంకాళేశ్వ‌రం ప్రాజెక్టును గాలికి వ‌దిలేయం

జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా : సీఎం ఎ. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు కాళేశ్వ‌రం ప్రాజెక్టుపై. లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును గాలికొదిలేసే పరిస్థితి లేదన్నారు. వదిలేస్తే ఒక భారం. పునర్నిర్మిస్తే మరొక భారం అన్నారు. అన్ని

హ‌మ్మ‌య్య ముంబై ఇండియ‌న్స్ బోణీ కొట్టిందిహ‌మ్మ‌య్య ముంబై ఇండియ‌న్స్ బోణీ కొట్టింది

గుజ‌రాత్ : ఐపీఎల్ 2026లో జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో ఎట్ట‌కేల‌కు ముంబై ఇండియ‌న్స్ బోణీ కొట్టింది. నువ్వా నేనా అన్న రీతిలో మ్యాచ్ జ‌రిగింది ముంబై ఇండియ‌న్స్ గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్ల మ‌ధ్య‌. వ‌రుస‌గా నాలుగు మ్యాచ్ ల‌లో

గాడి త‌ప్పిన పాలన ప్ర‌జ‌ల ఆవేద‌న : కేసీఆర్గాడి త‌ప్పిన పాలన ప్ర‌జ‌ల ఆవేద‌న : కేసీఆర్

జ‌గిత్యాల జిల్లా : కాంగ్రెస్ స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు మాజీ సీఎం కేసీఆర్. జ‌గిత్యాల వేదిక‌గా జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో వేలాది మందిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. రాష్ట్రంలో పాల‌న గాడి త‌ప్పింద‌న్నారు. నేను చ‌చ్చే ప్ర‌స‌క్తి లేదు, చివ‌రి దాకా