అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రం దర్శకుడు అనురాగ్ బసు డైరెక్షన్లో జరగనున్న సంగతి తెలిసిందే. కార్తీక్ ఆర్యన్ హీరోగా రూపొందుతున్న ఈ ఇంటెన్స్ లవ్
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రం దర్శకుడు అనురాగ్ బసు డైరెక్షన్లో జరగనున్న సంగతి తెలిసిందే. కార్తీక్ ఆర్యన్ హీరోగా రూపొందుతున్న ఈ ఇంటెన్స్ లవ్
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే కొంచెం నెమ్మదిగా అయినా టాక్ జనాల్లోకి చేరేది. ప్రేక్షకులు క్రమంగా థియేటర్లకు వచ్చేవారు. సినిమాలకు లాంగ్ రన్ ఉండేది కాబట్టి
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత గ్రౌండ్ ఏకానా స్టేడియంలో టాస్ గెలిచి, ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేసే అవకాశం ఉన్నా చేజేతులా మ్యాచ్ను చేజార్చుకోవడం
ఇటీవలే టోవినో థామస్ ‘పళ్ళి చట్టంబి’ తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్ ఫలితం అందుకుంది. అసలిది రిలీజైన విషయమే సగటు ప్రేక్షకులకు తెలియదంటే ఆశ్చర్యం లేదు. గతంలో విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ పేరు
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో తెగతెంపులు చేసుకున్నాక.. రెండు రోజుల్లో కొత్తపార్టీకి కూడా రెడీ అయ్యారు. అయితే.. తండ్రి నుంచి తెచ్చుకున్న వారసత్వమో.. లేక స్వతహాగానే..
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది హీరోలు, నిర్మాతలు మరే ఫ్యామిలీలోనూ లేరు. ఇప్పటికే ఆ కుటుంబంలో పలు నిర్మాణ సంస్థలు ఉన్నాయి. అల్లు అరవింద్ ఎప్పట్నుంచో
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్ వచ్చిందంటే చాలు.. ఆ హీరో ఏడాదికి ఒక సినిమా చేయడం కూడా గగనం అయిపోతోంది. ఒక్క సినిమా కోసం కొన్నేళ్లు
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం వినిపిస్తూనే ఉంది. ఏటా టీడీపీ నిర్వహిస్తున్న మహానాడు వేదికగా ఈ డిమాండ్ పై తీర్మానం చేస్తూనే ఉంటుంది. అంతేకాకెుండా వీలయిన
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య నెలకొన్న వివాదం ఆయా పార్టీల అధినేతల వద్దకు చేరింది. పాడా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీలో సీఎం
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా.. ఇంకే రకంగా ఇబ్బంది పెట్టినా డైరెక్టర్లు, నిర్మాతలు సర్దుకుపోవాల్సిందే. వాళ్లు అగ్రిమెంట్లకు కట్టుబడకపోయినా లీగల్ చర్యలకు వెళ్లడం అరుదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక