ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్ స్టేడియంలో జరిగిన SRH వర్సెస్ DC మ్యాచ్ దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నాని ‘ది ప్యారడైజ్’ సినిమాలోని ‘ఆయా షేర్’
ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్ స్టేడియంలో జరిగిన SRH వర్సెస్ DC మ్యాచ్ దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నాని ‘ది ప్యారడైజ్’ సినిమాలోని ‘ఆయా షేర్’
తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా విస్తరించింది. ఒకప్పుడు వందల కోట్లతో ముగిసిపోయే లెక్కలు, ఇప్పుడు వేల కోట్ల దగ్గర ఆగుతున్నాయి. ముఖ్యంగా మన స్టార్లు గ్లోబల్ మార్కెట్ పై కన్నేయడంతో బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు జరుగుతున్నాయి. ఇక
దేశంలో ఎక్కడికి వెళ్లినా వారి మాతృభాష మీద అమితమైన ప్రేమ చూపిస్తారు. ఆ భాష నేర్చుకోవడానికి, అందులో నైపుణ్యం చేయడానికి ప్రయత్నిస్తారు. భాష విషయంలో ఎంతో బాధ్యతతో వ్యవహరిస్తారు. కానీ తెలుగు వాళ్లలో మాత్రం మెజారిటీ జనాలకు వాళ్ల భాష మీద
దేశంలో అత్యంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి రాజకీయాల వరకు ఎంతో గొప్ప పాత్ర పోషించిన నాయకుడు నారా చంద్రబాబు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్ల సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన.. నవ్యాంధ్రప్రదేశ్కు రెండో
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి అసలేం బాగోలేదు. హౌస్ ఫుల్ బోర్డులకు బూజు పడుతోంది. టికెట్లన్నీ అమ్ముడుపోయాయని గర్వంగా చెప్పుకునే బిసి సెంటర్లు కనిపించడం లేదు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా ఇందులో ఎలాంటి మార్పు లేదు సరికదా ఇంకా కిందకు
ఎంఆర్పీ సినిమా టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి చేతుల మీదుగా ఈ టీజర్ విడుదల కావడం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా మారింది. టీజర్ విడుదల చేసిన అనంతరం టీం అందరికి విషెస్ చెప్తూ
జూన్ నెలకు వాయిదా వేసుకున్న పెద్ది చివరి ఘట్టంకు వచ్చేసింది. ఐటెం సాంగ్ తీస్తే గుమ్మడికాయ కొట్టొచ్చు. దర్శకుడు బుచ్చిబాబు ఇంకో ఆరు రోజులు మాత్రమే షూటింగ్ బ్యాలన్స్ ఉందని చెబుతున్న నేపథ్యంలో అందరి కళ్ళు రామ్ చరణ్ పక్కన ఆడిపాడబోయే
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు(90) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో సతమతం అవుతున్న నాదెండ్ల సీనియర్…హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించగా…ఆయనను ఐసీయూలో చేర్చారు. ఈ
‘బీడీఎస్ఎం రోల్ప్లే ‘ పేరుతో ప్రియుడిని కట్టేసి సజీవదహనం చేసిన దారుణ ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. 27 ఏళ్ల యువతిని పోలీసులు అరెస్ట్ చేయగా, ఈ ఘటన నగరంలో సంచలనం రేపింది. వాయవ్య బెంగళూరులో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటనలో, ప్రేమ