Day: April 28, 2026

Mehul H Doshi Assumes Charge as President of CREDAI Chennai for the Term 2026–2028Mehul H Doshi Assumes Charge as President of CREDAI Chennai for the Term 2026–2028

Chennai, April 27, 2026: The Investiture Ceremony of Mr. Mehul H Doshi, Director, Doshi Housing Pvt. Ltd., as the 10th President of CREDAI Chennai, along with the newly elected Office Bearers

ఇంధ‌న కొర‌త‌కు ఏపీ ప్ర‌భుత్వ‌మే కార‌ణంఇంధ‌న కొర‌త‌కు ఏపీ ప్ర‌భుత్వ‌మే కార‌ణం

విజ‌య‌వాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కూట‌మి స‌ర్కార్ అనేది ఉందా అన్న అనుమానం క‌లుగుతోంద‌న్నారు. సోమ‌వారం ఆమె మీడియాతో మాట్లాడారు. పెట్రోల్ లేదు డిజిల్ లేదు అసలు రాష్ట్రంలో ప్రభుత్వమే లేదన్నారు.

మే నెలలో టీటీడీ అనుబంధ‌ ఆల‌యాల‌లో విశేష ఉత్సవాలుమే నెలలో టీటీడీ అనుబంధ‌ ఆల‌యాల‌లో విశేష ఉత్సవాలు

తిరుప‌తి : టీటీడీ కీల‌క ప్ర‌ట‌న చేసింది. మే నెల‌లో తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంతో పాటు అనుబంధ ఆల‌యాల‌లో కూడా విశేష ఉత్స‌వాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ⁠మే 1, 15, 22, 29వ తేదీల‌లో శుక్ర‌వారం సంద‌ర్భంగా సాయంత్రం

ఏపీలో పెట్రోల్, డీజిల్ కొర‌త లేకుండా చూడాలిఏపీలో పెట్రోల్, డీజిల్ కొర‌త లేకుండా చూడాలి

అమ‌రావ‌తి : రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొర‌త అనేది లేకుండా చూడాల‌ని స్ప‌ష్టం చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. సోమ‌వారం పెట్రోల్, డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. పౌర సరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు,

బ‌ధిరుల‌కు విద్య‌తో పాటు నైపుణ్యాభివృద్దిబ‌ధిరుల‌కు విద్య‌తో పాటు నైపుణ్యాభివృద్ది

తిరుమ‌ల : టీటీడీ ఎన్నో సేవ‌లు అందిస్తోంది. విద్య‌, వైద్యం, భ‌క్తుల‌కు మెరుగైన సేవ‌ల‌ను క‌ల్పిస్తోంది. ఇదిలా ఉండ‌గా మూగ‌, చెవిటి పిల్ల‌ల కోసం ప్ర‌త్యేకంగా స్కూల్స్, కాలేజీల‌ను నిర్వ‌హిస్తోంది. జూలై 25, 1974 సంవత్సరంలో 17 మంది బధిర విద్యార్థులతో

కూల్చివేత‌ల‌న్నీ హైడ్రాకు ఆపాదించ‌డం త‌గ‌దుకూల్చివేత‌ల‌న్నీ హైడ్రాకు ఆపాదించ‌డం త‌గ‌దు

హైద‌రాబాద్ : ఎక్క‌డ కూల్చివేత‌లు జ‌రిగినా తామే చేసిన‌ట్టు చూపించి దుష్ప్ర‌చారం చేయ‌డాన్ని హైడ్రా తీవ్రంగా ఖండించింది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ప్ర‌తినిధులు గుర్తించాల‌ని హైడ్రా కోరింది. అవ‌గాహ‌న లేకుండా సోష‌ల్ మీడియా ప్ర‌సారం చేస్తున్న వార్త‌లు, వీడియోల‌ను.. క‌బ్జాలు,

అంతర్జాతీయ టెక్ మ్యాప్ లో విశాఖకు చోటుఅంతర్జాతీయ టెక్ మ్యాప్ లో విశాఖకు చోటు

అమరావతి : అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో ఏపీలో సరికొత్త టెక్ అధ్యాయం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 28 తేదీన విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన

పాల‌నా ప‌రంగా త‌న‌దైన ముద్ర వేసిన అనుదీప్పాల‌నా ప‌రంగా త‌న‌దైన ముద్ర వేసిన అనుదీప్

హైద‌రాబాద్ : అనుదీప్ దురిశెట్టి త‌న‌దైన ముద్ర వేశారు పాల‌నా ప‌రంగా. ఆయన ముందుండి నడిపించారు, ఆలస్యం చేయకుండా పనులు పూర్తి చేశారు, ప్రజలు చూడగలిగే, అనుభూతి చెందగలిగే ఫలితాలను అందించారు. ఖమ్మం ఒక కలెక్టర్‌ను కోల్పోలేదు, అది తన వేగాన్ని

సినీ నటి ఆశురెడ్డి ఫ్యామిలీ పై కేసు న‌మోదుసినీ నటి ఆశురెడ్డి ఫ్యామిలీ పై కేసు న‌మోదు

హైద‌రాబాద్ : న‌టి అశు రెడ్డికి కోలుకోలేని షాక్ త‌గిలింది . పెళ్లి పేరుతో ధర్మేంద్ర అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను నమ్మించి కోట్ల రూపాయల మోసం చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఐదు కేజీల బంగారాన్ని