సెన్సార్ చిక్కులు, రాజకీయ వలయాల మధ్య ఇరుక్కుపోయి నాలుగు నెలలుగా విడుదల కోసం ఎదురు చూస్తున్న జన నాయకుడు ఎట్టకేలకు మే 8 థియేటర్లలో అడుగు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్టు చెన్నై వర్గాల విశ్వసనీయ సమాచారం. రివైజింగ్ కమిటీ కన్ఫర్మ్ చేసిన
సెన్సార్ చిక్కులు, రాజకీయ వలయాల మధ్య ఇరుక్కుపోయి నాలుగు నెలలుగా విడుదల కోసం ఎదురు చూస్తున్న జన నాయకుడు ఎట్టకేలకు మే 8 థియేటర్లలో అడుగు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్టు చెన్నై వర్గాల విశ్వసనీయ సమాచారం. రివైజింగ్ కమిటీ కన్ఫర్మ్ చేసిన
మలయాళంలోనే కాదు ఇతర భాషల్లో హాట్ టాపిక్ గా మారిన సినిమా వాలా 2. చాలా తక్కువ బడ్జెట్ లో రూపొంది మూడు వారాలు తిరక్కుండానే రెండు వందల కోట్లు వసూలు చేయడం గురించి అందరూ ఆసక్తికరంగా మాట్లాడుకున్నారు. ఒరిజినల్ వెర్షన్
జూన్ 4 టాక్సిక్ రావడం లేదని బెంగళూరు మీడియా గట్టిగానే చెబుతోంది. ఇప్పటిదాకా నిర్మాణ సంస్థ ఎలాంటి ప్రకటన చేయకపోయినా జరుగుతున్న పరిణామాలు చూస్తే వాయిదా సూచనలు పుష్కలంగా ఉన్నాయి. తెరవెనుక జరుగుతున్న వాటి గురించి గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి. వాటి
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ స్టేజ్ ఎక్కినా.. మైక్ అందుకున్నా ఎంత సరదాగా ప్రవర్తిస్తారో.. మాట్లాడతారో తెలిసిందే. తాజాగా ఆయన ఒక స్టేజ్ మీద తనదైన శైలిలో చిలిపితనం ప్రదర్శించారు. మాట్లాడుతూ మాట్లాడుతూ తనకు మూత్రం వస్తోంది అని చెప్పి
ఇండియన్ ప్రిమియర్ లీగ్లో ఈ ఏడాది ఒక్క మ్యాచ్ కూడా టై కాలేదే, సూపర్ ఓవర్ చూడలేకపోతున్నామే అని ఫీలైన అభిమానులకు.. ఆదివారం రాత్రి లోటు తీరిపోయింది. పరమ బోరింగ్గా సాగుతున్న కోల్కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్
దురంధర్ ది రివెంజ్ ఊచకోత తర్వాత నిస్సత్తువగా మారిపోయిన బాలీవుడ్ బాక్సాఫీస్ కు మళ్ళీ కాసింత జోష్ కనిపిస్తోంది. అక్షయ్ కుమార్ లేటెస్ట్ రిలీజ్ ‘భూత్ బంగ్లా’ మిక్స్డ్ రివ్యూస్, పబ్లిక్ టాక్ తోనూ రెండు వందల కోట్ల దాకా గ్రాస్
కామెడీ షోల పేరు చెప్పి.. ఫిలిం సెలబ్రెటీలు, రాజకీయ నాయకుల గురించి ఇష్టానుసారం మాట్లాడితే నడవదు ఈ రోజుల్లో. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిందా.. ఆయా హీరోలు, రాజకీయ నాయకుల అభిమానులు వెతుక్కుని మరీ వచ్చి దాడి చేస్తున్నారు. ఇటీవల
తెలంగాణ రాష్ట్రం కోసం అనేక ఉద్యమాలు జరిగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విభజించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలంటూ.. తొలి దశలో చేపట్టిన ఉద్యమం ఒక చరిత్రగా మిగిలిపోగా.. మలి దశ ఉద్యమాన్ని భుజానికెత్తుకున్న తెలంగాణ రాష్ట్రసమితి- టీఆర్ ఎస్..మరో చరిత్రను సృష్టించింది.
సినీ నటి ఆషు రెడ్డి పేరు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో మార్మోగి పోతుంది. పెళ్లి పేరుతో దాదాపు పది కోట్ల రూపాయలకు ధర్మేంద్ర అనే వ్యక్తిని మోసం చేసినట్లు ఆమె ఆరోపణలు ఎదుర్కొంటుండడం.. ఆషురెడ్డితో పాటు ఆమె కుటుంబంపై నాన్
ఏపీ సీఎం చంద్రబాబు కృషి ఫలించింది. అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో ఏపీలో సరికొత్త టెక్ అధ్యాయం ప్రారంభం కానుంది. విశాఖ నగరం అంతర్జాతీయ టెక్ మ్యాప్లో చేరనుంది. అతిపెద్ద హైపర్ స్కేల్ ఏఐ డేటా