Acclaimed filmmaker Krishna Vamsi is reportedly gearing up for an exciting new project, this time focusing on today’s younger generation. According to industry buzz, the director is planning a fresh
Acclaimed filmmaker Krishna Vamsi is reportedly gearing up for an exciting new project, this time focusing on today’s younger generation. According to industry buzz, the director is planning a fresh
జాతిరత్నాలు సినిమాతో కథానాయికగా చాలా మంచి పేరు సంపాదించింది హైదరాబాద్ అమ్మాయి ఫరియా అబ్దుల్లా. లోకల్ హీరోయిన్లకు పెద్దగా ప్రాధాన్యం దక్కని తెలుగు సినిమల్లో ఫరియా తన ప్రత్యేకతను చాటుకునే ప్రయత్నం చేస్తోంది. థియేటర్ ఆర్టిస్ట్ అయిన ఆమె.. ఆ తర్వాతు
మే 8 రవిబాబు కొత్త సినిమా రేజర్ విడుదల కానుంది. హీరో దర్శకుడు రెండూ ఆయనే. దీంతో సహజంగా ప్రమోషన్ల భారం కూడా ఒక్కరే మోస్తున్నారు. అల్లరితో హీరో నరేష్ కో ఇంటి పేరు ఇచ్చిన రవిబాబు ఆ తర్వాత అనసూయ,
ఆర్ఎక్స్ 100 మూవీతో టాలీవుడ్లోకి మెరుపులా దూసుకొచ్చింది ఉత్తరాది అమ్మాయి పాయల్ రాజ్పుత్. ఆ సినిమానే కాదు.. అందులో పాయల్ పాత్ర కూడా సంచలనమే. అలాంటి బోల్డ్ క్యారెక్టర్ చేసి మెప్పించడం అంత తేలికైన విషయం కాదు. గ్లామర్తోనే కాక పెర్ఫామెన్స్తోనూ
ఇంకో మూడు రోజుల్లో రెండు కొత్త తెలుగు స్ట్రెయిట్ సినిమాలు రిలీజవుతున్నాయి. బాక్సాఫీస్ దగ్గర సందడి లేక టికెట్ కౌంటర్లు బేలగా ఉన్న టైంలో డార్లింగ్ రీ రిలీజ్ ఒక్కటే కాస్త ఊపిరి పోసింది. కేరళలో విరగబడి ఆడిన వాలా 2
ఫాంటసీ, విజువల్ ఎఫెక్ట్స్, వరల్డ్ బిల్డింగ్ లాంటివి లేకుండా ఒక స్పై డ్రామాతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టొచ్చని నిరూపించిన దర్శకుడు ఆదిత్య ధార్. దురంధర్ గత ఏడాది డిసెంబర్ లో రిలీజైనప్పుడు అసలిది ఆడుతుందాని సవాలక్ష అనుమానాలు కలిగాయి. ముందు
అక్కినేని నాగార్జున ఆల్రెడీ షూటింగ్ లో ఉన్న తన వందో సినిమా కోసం పెద్ద కసరత్తే చేస్తున్నారు. తమిళ దర్శకుడు ఆర్ కార్తీక్ కి ఇంత పెద్ద బాధ్యత ఇవ్వడం అభిమానుల్లో ఆశ్చర్యం, అనుమానం రెండూ కలిగించాయి. ఎందుకంటే అతని ట్రాక్
అదేదో నిన్నా మొన్నా చూసినట్టు ఉంది మహేష్ బాబు అభిమానులకు. సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం ఏప్రిల్ 28 బాక్సాఫీస్ కు సునామి అంటే ఎలా ఉంటుందో పోకిరి రూపంలో పరిచయమయ్యింది ఈ రోజే. అప్పటికే మహేష్ ని ఒక్కడుతో మాస్
ఏపీకి చంద్రబాబు సీఎంగా ఉండడం.. ఇక్కడి ప్రజలు చేసుకున్న అదృష్టమని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కొనియాడారు. ఆయన వల్లే ఏపీకి మంచి రోజులు వచ్చాయన్నారు. త్వరలోనే విశాఖపట్నం.. ఐటీ పట్నం కానుందని అభిప్రాయపడ్డారు. విశాఖలోని తర్లువాడలో గూగుల్
విశాఖపట్నం కీర్తి .. విశ్వఖ్యాతికి చేరింది. ఇక్కడ ఏర్పాటు చేయనున్న ప్రతిష్టాత్మక గూగుల్ ఏఐ డేటా కేంద్రానికి ఈ రోజు(మంగళవారం) భూమి పూజ జరిగింది. విశాఖపట్నంలోకి ఆనందపురం మండలం తర్లువాడలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, రాష్ట్ర ముఖ్యమంత్రి