Vaibhav Suryavanshi managed to grab the eyeballs of every single cricket fan in his very first IPL game. The then 13-year-old landed a Rs 1.10 crore contract with the Rajasthan
Vaibhav Suryavanshi managed to grab the eyeballs of every single cricket fan in his very first IPL game. The then 13-year-old landed a Rs 1.10 crore contract with the Rajasthan
Chandigarh Police arrested realtor Vikram Wadhwa in connection with an alleged Rs 116.84 crore scam involving Chandigarh Smart City funds. Wadhwa reportedly colluded with a former IDFC First Bank manager
హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీరియస్ అయ్యారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని సంస్థ కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడారు. తనపై పరువు
న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఆదివారం సీఈసీ ఆయా రాష్ట్రాలలో నిర్వహించే ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రెండు విడతలుగా పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 9న అస్సాం, కేరళ,
అమరావతి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. కేంద్ర సర్కార్ నిర్వాకం కారణంగా దేశంలోని కోట్లాది మందికి కూలీ దొరకకుండా పోయిందన్నారు. కేవలం కార్పొరేట్ శక్తులకు, బడా వ్యాపారవేత్తలకు మేలు చేకూర్చేలా చర్యలు తీసుకుంటున్నారంటూ ప్రధానమంత్రి
చెన్నై : ఇలయ నాయగన్, ప్రముఖ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ పై సీరియస్ అయ్యారు ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ గేయ రచయిత వైరముత్తుపై గతంలో తను
న్యూఢిల్లీ : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్ జే షా సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా మంది కొన్ని జట్లు లేకుండా ఎలా ఐసీసీ వరల్డ్ కప్ నిర్వహిస్తారని పెద్ద ఎత్తున ప్రశ్నించారని, ఆపై దుష్ప్రచారం చేసేందుకు యత్నించారని అన్నారు.
పశ్చిమ బెంగాల్ : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఖరగ్పూర్ నగరంలో ఉన్న శ్రీ వైకుంఠ ముఖద్వార శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలు. ఈ ఉత్సవాలలో భాగంగా శ్రీవారి కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టిటిడి
అమరావతి : తమది స్నేహ పూర్వకమైన ప్రభుత్వమని , ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నామని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మీ కష్టాలు వినడానికి, సమస్యలు తీర్చడానికి, కన్నీరు మీ గడప తొక్కకుండా చూడటానికి
న్యూఢిల్లీ : ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ప్రస్తుతం సంచలనంగా మారాడు దేశ వ్యాప్తంగా. తను కీలకమైన అంశాల గురించి ఏకి పారేశాడు పార్లమెంట్ సాక్షిగా. ఆయన సంధించిన ప్రశ్నలు ఇప్పుడు కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్నాయి. తను వేసిన ప్రశ్నలకు