టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద స్టార్లలో ఒకడైనప్పటికీ చాలా సింపుల్ గా ఉంటాడు పవన్ కళ్యాణ్. తనో పెద్ద స్టార్ అని బిల్డప్ ఇవ్వడం, హడావిడి చెయ్యడం పవన్ దగ్గర కనిపించవు. కలెక్షన్లు, రికార్డుల పిచ్చి ఉండదు. తన సినిమాలను పెద్దగా
టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద స్టార్లలో ఒకడైనప్పటికీ చాలా సింపుల్ గా ఉంటాడు పవన్ కళ్యాణ్. తనో పెద్ద స్టార్ అని బిల్డప్ ఇవ్వడం, హడావిడి చెయ్యడం పవన్ దగ్గర కనిపించవు. కలెక్షన్లు, రికార్డుల పిచ్చి ఉండదు. తన సినిమాలను పెద్దగా
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా సంచలనంగా మారిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చట్టవిరుద్ధంగా సాగిన ఈ పార్టీలో దొరికిన వారిలో రాజకీయ నేతలు, రియల్ ఎస్టేట్
నైజామ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా మొదలుపెట్టకపోవడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలకు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉండటంతో వాళ్ళ ఆందోళన సబబే అని చెప్పాలి. దీని వల్ల జిఓ వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్
ఏప్రిల్ 30 ఎంతో దూరం లేదు. కేవలం నలభై నాలుగు రోజులే బ్యాలన్స్. షూట్, పోస్ట్ ప్రొడక్షన్, రీ రికార్డింగ్, ప్రమోషన్ అన్నీ ఇందులోనే అయిపోవాలి. ట్విస్ట్ ఏంటంటే ఇంకా స్పెషల్ సాంగ్ తీయలేదు. దర్శకుడు బుచ్చిబాబు హీరోయిన్ల కోసం తెగ
ఏపీ రాజధాని అమరావతికి విగ్రహ శోభ వచ్చింది. ఇప్పటికే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఇదే అమరావతిలో తొలి విగ్రహం.. కాగా, ఇప్పుడు అమరజీవి, ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన పొట్టి
నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులను బాగానే ఆకట్టుకుంది. ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్ గా జరిగిన ఈవెంట్లో పవన్ చాలా కూల్ గా కనిపించాడు.
గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న కోలీవుడ్ హీరో సూర్య ఈసారి తెలుగు టీమ్ తో చేతులు కలిపాడు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ వచ్చే జూలైలో విడుదల కాబోతోంది.
అన్యోన్య కాపురమే.. వైవాహిక బంధానికి.. చూడముచ్చటైన జంటకు.. నిదర్శనం. అయితే.. కారణాలు ఏవైనా ఇప్పుడు ఈ బంధానికి ఇప్పుడు `స్లీప్ డైవర్స్` చిక్కులు తెస్తోంది. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఓ సర్వేలో `స్లీప్ డైవర్స్` విషయంలో భారత్ ముందుందని తేలింది.
డ్రగ్స్ కేసులో పట్టుబడి జైలుపాలైన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వ్యవహారం నుంచి బీఆర్ ఎస్ పార్టీ బయట పడేదెలా? ఇదీ.. ఇప్పుడు ఆ పార్టీని కుదిపేస్తున్న ప్రధాన అంశం. రేవంత్ రెడ్డి పాలనను.. ఆయన విధానాలను.. ఎండగట్టాలని నిర్ణయించుకున్న బీఆర్ఎస్కు
హీరోలు దర్శకత్వం చేయడం కొత్త కాదు. స్వర్గీయ ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణలతో మొదలుకుని కమెడియన్లు ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవీఎస్, ఎంఎస్ నారాయణ దాకా ఎందరో ఈ ప్రయత్నాలు చేసినవాళ్ళే. కొందరు సక్సెస్ అయ్యారు, మరికొందరు విజయాన్ని చూడలేకపోయారు. కానీ ఇప్పటి