న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం యుద్దం జరుగుతున్న క్రమంలో ప్రవాస భారతీయుల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రధానమంత్రి