హైదరాబాద్ : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు మానవీయ కోణంతో ఆలోచించాలని, రోగుల కు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో ట్రాన్స్