న్యూఢిల్లీ : భారత జట్టు టి20 వరల్డ్ కప్ గెలవడం పై ఆసక్తకర వ్యాఖ్యలు చేశాడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. తను జాతీయ మీడియా ఏఎన్ఐతో చిట్ చాట్ చేస్తూ కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ గురించి ప్రశంసలు
న్యూఢిల్లీ : భారత జట్టు టి20 వరల్డ్ కప్ గెలవడం పై ఆసక్తకర వ్యాఖ్యలు చేశాడు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. తను జాతీయ మీడియా ఏఎన్ఐతో చిట్ చాట్ చేస్తూ కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ గురించి ప్రశంసలు
అమరావతి : గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రొయ్యల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. విజయవాడ క్యాంప్ కార్యాలయం నుండి
అమరావతి : ఇరాన్ యుద్ధ ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తగిన నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గల్ఫ్ దేశాలతో ఉన్న అన్ని అంశాలూ ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుందని వాటి వల్ల సంక్షోభం తలెత్తకుండా ముందస్తుగా చర్యలు
ముంబై : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ , ప్రముఖ కామెంటేటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీం ఇండియా వరల్డ్ కప్ గెలిచిన అనంతరం స్పందించాడు. ఆయన ప్రత్యేకించి ఇండియా గెలుపొందడంలో, కప్ కైవసం చేసుకోవడంలో కేరళ
ముంబై : ఐసీసీ టి20 వరల్డ్ కప్ ను గెలుచుకున్న అనంతరం జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తన స్వంత స్థలం ముంబైకి చేరుకున్నాడు. ఈ సందర్బంగా గ్రాండ్ వెల్ కం లభించింది. రాష్ట్ర సర్కార్ తరపున తనకు ఘనంగా
హైదరాబాద్ : రాష్ట్ర ఉపాధి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కీలక ప్రకటన చేశారు. యువతకు వివిధ అంశాలపై నైపుణ్యాలను అందించేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలోని ఆయన ఛాంబర్లో నిర్వహించిన బడ్జెట్ ప్రిపరేటరీ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర సర్కార్ వివక్ష ప్రదర్శిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. ఈ సందర్బంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు బహిరంగ లేఖ
హైదరాబాద్ : అడ్డమైన హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ జనం పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆరు గ్యారెంటీలకు మొదటి క్యాబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకొని చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందన్నారు.
హైదరాబాద్ : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు మానవీయ కోణంతో ఆలోచించాలని, రోగుల కు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సచివాలయంలోని తన కార్యాలయంలో ట్రాన్స్
హైదరాబాద్ : గోదావరి పుష్కరాలను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించాలని అన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. సెక్రటేరియట్లో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధ్యక్షతన “గోదావరి పుష్కరాలు–2027 కేబినెట్ సబ్ కమిటీ” తొలి సమావేశంజరిగింది. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్