ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన సీక్వెల్ చిత్రం బోర్డర్ -2 దుమ్ము రేపుతోంది. ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది భారీ అంచనాల మధ్య. ఎవరూ ఊహించని రీతిలోనే తొలి షో నుంచే పాజిటివ్
Category Added in a WPeMatico Campaign
ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన సీక్వెల్ చిత్రం బోర్డర్ -2 దుమ్ము రేపుతోంది. ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది భారీ అంచనాల మధ్య. ఎవరూ ఊహించని రీతిలోనే తొలి షో నుంచే పాజిటివ్
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ప్రభుత్వం సాంస్కృతిక, పర్యాటక రంగానికి ప్రయారిటీ ఇస్తోందని చెప్పారు. ఆధ్యాత్మకత ఉట్టి పడేలా ఆలయాలను కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా తాజాగా
యూఏఈ : తన పట్ల వివక్ష కొనసాగుతోందంటూ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాడు ప్రముఖ దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఈ సమయంలో ఆయన ఉన్నట్టుండి యూఏఈ వేదికగా ఈవెంట్ కు హాజరయ్యారు. ఇందులో
హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలైంది. గతంలో టాప్ లో ఉన్న మూవీస్ తో పాటు బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రాలను ఒక్కటొక్కటిగా తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఆ మేరకు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మరోసారి నోరు విప్పారు. ఆయన ఏబీఎన్ రాధాకృష్ణపై భగ్గుమన్నారు. శనివారం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తో కలిసి మీడియాతో మాట్లాడారు. సింగరేణి టెండర్ల రద్దుపై
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రధానంగా బాలికలు, యువతులు, మహిళల గురించి ప్రస్తావించారు. వారు లేకపోతే ఈ సమాజం మనుగడ సాధించదని పేర్కొన్నారు. వారు బాగుంటేనే అభివృద్ది సాధ్యం అవుతుందని స్పష్టం
తిరుపతి : టిటిడి మహిళా సంక్షేమ విభాగానికి చెందిన అధ్యక్షురాలు, ఆడిట్ విభాగం సూపరింటెండెంట్ కట్టమంచి ఇందిర మరణానంతరం తన పార్థివ దేహం స్విమ్స్ – శ్రీ పద్మావతి మెడికల్ కళాశాలకు డొనేషన్ ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ మేరకు టిటిడి పరిపాలనా
అమరావతి : మంత్రి నారా లోకేష్ కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ను పెంచుతున్నారని అన్నారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు. ఆయన కృషి వల్ల ప్రపంచ స్థాయి ఇన్వెస్టర్లకు మన రాష్ట్రంపై
రాయచూర్ జిల్లా : కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇప్పటికే ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఆధిపత్య పోరు చివరకు దాడులు చేసుకునేంత దాకా వెళ్లింది. ఒకరు మృతి
అమరావతి : దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సు ముగిసింది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. భారీ ఎత్తున కంపెనీలు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వచ్చాయి. ఇదేక్రమంలో వరల్డ్ లోనే