దావోస్ : దావోస్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్బంగా ఆయన ప్రపంచ ఆర్థిక సదస్సు 2026లో పాల్గొన్నారు. తమ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలు, తీసుకుంటున్న చర్యల గురించి
Category Added in a WPeMatico Campaign
దావోస్ : దావోస్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్బంగా ఆయన ప్రపంచ ఆర్థిక సదస్సు 2026లో పాల్గొన్నారు. తమ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలు, తీసుకుంటున్న చర్యల గురించి
దావోస్ : కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బిజీగా ఉన్నారు. ఆయన స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు -2026లో పాల్గొన్నారు. భారత దేశం తరపున ఆయన ప్రపంచంలోని దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో, సీఈవోలు, చైర్మన్ లు,
హైదరాబాద్ : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కేటీఆర్. ఎన్నికల ముందు ఆరు గ్యారంటీల కార్డు పట్టుకుని ఇది జాగ్రత్తగా పెట్టుకోండి అని భట్టి విక్రమార్క చెప్పాడని, ఇప్పుడు వాటి ఊసెత్తడం లేదన్నారు. ఇప్పుడు
ముంబై : మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కీ రోల్ పోషించిన సాంగ్ ఆజ్ కీ రాత్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. యూట్యూబ్ లో టాప్ లో కొనసాగుతోంది. ఏకంగా 100 కోట్ల వ్యూస్ సాధించింది. సినీ రంగాన్ని విస్తు పోయేలా
దావోస్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్కిల్ యూనివర్శిటీకి ప్రముఖ సంస్థ సిస్కో సహకారం అందించేందుకు ముందుకు వచ్చింది. దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో సంస్థ ఈ కీలక ప్రకటన చేసింది. ఈ సందర్బంగా సిస్కోకు ధన్యవాదాలు
నాగ్ పూర్ : టి20 సీరీస్ లో భాగంగా నాగ్ పూర్ లోని విదర్భ స్టేడియంలో జరిగిన తొలి కీలక మ్యాచ్ లో సూర్య భాయ్ నాయకత్వంలోని భారత జట్టు సత్తా చాటింది. వచ్చే నెలలో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఐసీసీ
దావోస్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గ్లోబల్ గ్రీన్ రివల్యూషన్ హబ్గా ఏపీని మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. సహజ వ్యవసాయం ఇకపై కేవలం ఎంపిక కాదని అన్నారు. భూమిని బాగు చేయడానికి ఇది అత్యంత
హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరిని కూడా తప్పుపట్టింది. ఇందులో భాగంగా ఆలస్యం చేయకుండా జంతు సంక్షేమ బోర్డును పునరుద్దరించాలని ఆదేశించింది . ఒకవేళ జంతు సంక్షేమ బోర్డును
దావోస్ : ఏపీ ప్రభుత్వం మారుతున్న టెక్నాలజీని పూర్తిగా వినియోగించుకునేందుకు కృషి చేస్తోందని చెప్పారు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఏపీ కూటమి సర్కార్ తీసుకుంటున్న
అమరావతి : రాజధాని అమరావతి ప్రాంతం నీరుకొండలో బడుగు, బలహీన వర్గాల ఆరాధ్య దైవం అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రజల భాగస్వామ్యంతో నిర్మిస్తున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. అన్న ఎన్టీఆర్