తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి పార్వేట ఉత్సవం తిరుమలలో అత్యంత ఘనంగా జరిగింది. గోదా పరిణయోత్సవం కూడా కన్నుల పండువగా నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని ఆండాళ్ శ్రీ గోదాదేవి చెంత నుండి శ్రీవారికి ప్రత్యేక మాలలు
Category Added in a WPeMatico Campaign
తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి పార్వేట ఉత్సవం తిరుమలలో అత్యంత ఘనంగా జరిగింది. గోదా పరిణయోత్సవం కూడా కన్నుల పండువగా నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని ఆండాళ్ శ్రీ గోదాదేవి చెంత నుండి శ్రీవారికి ప్రత్యేక మాలలు
ఆదిలాబాద్ జిల్లా : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఆదిలాబాద్ జిల్లాకు వరాల జల్లులు కురిపించారు. తెలంగాణలో అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికను ప్రకటించారు. బాసర ఐఐఐటీలో విశ్వ విద్యాలయం, నిర్మల్లో
హైదరాబాద్ : దమ్మున్న దర్శకుడిగా పేరు పొందిన పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న తాజా మూవీకి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. శుక్రవారం ఇందుకు గాను అధికారికంగా సినిమా టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలిపారు. తమిళ చలన చిత్ర
చెన్నై : ఆస్కార్ అవార్డు విన్నర్ , మ్యూజిక్ లెజండ్ అల్లా రఖా రెహమాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తమిళం, హిందీ , తెలుగు భాషలలో పలు సినిమాలకు మ్యూజిక్ అందించాడు. ఈ సందర్భంగా తను సంగీతం అందించిన తొలి
చెన్నై : తమిళ చలన చిత్ర పరిశ్రమలో మోస్ట్ పాపులర్ నటుడు తళపతి విజయ్. తను నటించిన తాజా చిత్రం జన నాయగన్. జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ సెన్సార్ బోర్డు అడ్డుపుల్ల వేసింది. ఈ
న్యూఢిల్లీ : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసుపై స్పందించింది. ఈ మేరకు ఇప్పటికే జారీ చేసిన ఆదేశాలకు గాను తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్
అమరావతి : ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలాన్ని అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సంక్రాంతి పండుగ సందర్బంగా తన స్వంత ఊరు నారా వారి
హైదరాబాద్ : భారత దేశం గర్వించ దగిన అరుదైన నాయకుడు మాజీ కేంద్ర మంత్రి, దివంగత సూదిని జైపాల్ రెడ్డి అని అన్నారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. రాజకీయాలకు విలువల విలువ తెలిపి, ప్రజాసేవకు నిస్వార్థమే పరమార్థమని చెప్పిన అరుదైన
అమరావతి : ఏపీ కూటమి సర్కార్ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, సామాన్యులకు, ప్రధానంగా తమ పార్టీ కార్యకర్తలు, నేతలకు రక్షణ లేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. బాబూ ఇంకెంత మందిని
ముంబై : కాంగ్రెస్ అగ్ర నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. తాజాగా మహారాష్ట్రలో జరిగిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో ఓటు చోరీ జరిగిందని ఆయన ఆరోపించారు. శుక్రవారం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఈసీపై