ఒకప్పుడు సినిమాలు వంద రోజులు, సిల్వర్ జూబ్లీ ఆడితే బ్లాక్ బస్టర్ అనేవాళ్ళు. కానీ ఇప్పుడా అర్థం మారిపోయింది. మొదటి వారంలోనే ఎన్ని కోట్లు వసూలు చేసిందనే దాన్ని బట్టి స్టేటస్ నిర్ణయిస్తున్నారు. వారాల తరబడి థియేటర్ రన్ లేకపోయినా పర్వాలేదు,
ఒకప్పుడు సినిమాలు వంద రోజులు, సిల్వర్ జూబ్లీ ఆడితే బ్లాక్ బస్టర్ అనేవాళ్ళు. కానీ ఇప్పుడా అర్థం మారిపోయింది. మొదటి వారంలోనే ఎన్ని కోట్లు వసూలు చేసిందనే దాన్ని బట్టి స్టేటస్ నిర్ణయిస్తున్నారు. వారాల తరబడి థియేటర్ రన్ లేకపోయినా పర్వాలేదు,
అక్కినేని నాగచైతన్య భాగస్వామిగా తన జీవితంలో అడుగు పెట్టిన శోభిత ధూళిపాళ స్వతహాగా నటి అయినప్పటికీ తెరమీద రెగ్యులర్ గా కనిపించడం ఉండదు. తెలుగులో గూఢచారి, మేజర్ లాంటి రెండు మూడు మూవీస్ తప్ప కంటిన్యూగా సినిమాలు చేయాలనే తాపత్రయం చూపించలేదు.
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా పరిచయం చేస్తూ వేణు యెల్దండి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఎల్లమ్మ అఫీషియల్ గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. చిన్న టీజరే అయినప్పటికీ మూవీ లవర్స్ లో దాని మీద పెద్ద
టాలీవుడ్లో అనిల్ రావిపూడికి ఏ స్థాయిలో సంక్రాంతి సెంటిమెంట్, 100% స్ట్రైక్ రేట్ ఉందో, ఒకప్పుడు కళ్యాణ్ కృష్ణ కూరసాల కూడా అదే బాటలో కనిపించారు. అక్కినేని నాగార్జునకు ‘సోగ్గాడే చిన్ని నాయనా’, నాగచైతన్యకు ‘బంగార్రాజు’ వంటి సాలిడ్ పండగ హిట్స్
‘నారీ నారీ నడుమ మురారి’ ఇటు హీరో శర్వానంద్కు, అటు నిర్మాత అనిల్ సుంకరకు ఎంతో కీలకమైన చిత్రం. శర్వా నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. మరోవైపు అనిల్.. మహాసముద్రం, ఏజెంట్, భోళా శంకర్ లాంటి డిజాస్టర్లతో కుదేలయ్యారు. ఇలాంటి సమయంలో
మన శంకరవరప్రసాద్ గారు సంక్రాంతి పండగ తర్వాత నెమ్మదించారు. సోమవారం నుంచి బుధవారం దాకా ఏపీలో పెంచిన టికెట్ రేట్లే ఉండటం ఆక్యుపెన్సీ మీద ప్రభావం చూపించగా, తెలంగాణలో వర్కింగ్ డేస్ ఎఫెక్ట్ గట్టిగా కనిపించింది. నిన్నటి నుంచి రెండు రాష్ట్రాల్లో
స్విట్జర్లాండ్లోని దావోస్లో నిర్వహించిన ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారాలోకేష్లు తిరుగు పయనమయ్యారు. నాలుగు రోజులు జరిగిన ఈ సదస్సులో భారత్ నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, అసోం, ఏపీ సహా పలు రాష్ట్రాలకు
తమిళనాడులో దశాబ్దాలుగా ద్రావిడ రాజకీయాలదే హవా. బీజేపీకి అక్కడ ఆశించిన స్థాయిలో పట్టు లేదనేది బహిరంగ రహస్యం. కానీ లేటెస్ట్ గా, ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ ఆయన మధురాంతకం పర్యటన చూస్తుంటే, ఆ లెక్కలను మార్చేసే బలమైన ఆత్మవిశ్వాసం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు సిట్ అధికారులు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులతోపాటు తమ అందరి ఫోన్లను రేవంత్
ఆయన.. ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు, మరో ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ మనవడు. కానీ.. ఆ పేర్లు కేవలం పరిచయానికి మాత్రమే పరిమితం చేసుకున్నారు. తన రాజకీయ ఎదుగుదలకు తనే పేర్చుకున్న ఇటుకలతో పునాదులు వేసుకున్నారు. అత్యంత తక్కువ కాలంలో ఇంతింతై.. అన్నట్టుగా