రాయలసీమను రత్నాల సీమ చేస్తామని ఒకరు, రాయలసీమ కష్టాలు నావి, నేను వాటిని పరిష్కరిస్తానని మరొకరు… ఇలా ఏపీలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఇద్దరూ సీమ సమస్యలపై స్పందిస్తూనే ఉన్నారు. కానీ సీమ
రాయలసీమను రత్నాల సీమ చేస్తామని ఒకరు, రాయలసీమ కష్టాలు నావి, నేను వాటిని పరిష్కరిస్తానని మరొకరు… ఇలా ఏపీలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఇద్దరూ సీమ సమస్యలపై స్పందిస్తూనే ఉన్నారు. కానీ సీమ
మన శంకరవరప్రసాద్ గారు ప్రమోషన్లలో చివరి ఘట్టం పూర్తయ్యింది. హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. నాలుగు దశాబ్దాలకు పైగా నట ప్రయాణంలో ఈ ఇద్దరూ కలిసి స్క్రీన్
కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజైనపుడు ఫ్లాప్ అవుతుంటాయి. కానీ టీవీల్లో, ఓటీటీల్లో వాటికి మంచి స్పందన వస్తుంటుంది. కాల క్రమంలో అవి కల్ట్ స్టేటస్ తెచ్చుకుంటాయి. ఈ జాబితాలో బోలెడన్ని సినిమాలను చెప్పుకోవచ్చు. ‘భగవంత్ కేసరి’ చిత్రాన్ని ఈ కేటగిరీలోకి చేర్చలేం కానీ.. దాని కథ వేరు.
మన శంకరవరప్రసాదుగారులోని చివరి పాట వచ్చేసింది. ముందు నుంచి దీని గురించి ఓ రేంజ్ లో చెబుతూ వచ్చిన టీమ్ ఆ నమ్మకాన్ని ఏ మేరకు నిలబెట్టుకుంటుందోననే ఎగ్జైట్ మెంట్ అభిమానుల్లో విపరీతంగా ఉంది. ఆడియో కన్నా ముందుగా చెప్పుకోవాల్సింది విజువల్స్
చాలా గ్యాప్ తర్వాత సమంతా ఫుల్ లెన్త్ మూవీతో రాబోతోంది. తనే నిర్మించిన శుభంలో చిన్న క్యామియో చేసినప్పటికీ అది ఫ్యాన్స్, ఆడియన్స్ కి పెద్దగా రిజిస్టర్ కాలేదు. సిటాడెల్ హానీ బన్నీ వెబ్ సిరీస్ కూడా ఆశించిన స్పందన తెచ్చుకోలేకపోయింది.
ప్రభాస్ హీరోగా మారుతి రూపొందించిన రాజాసాబ్ డిసెంబరు 5నే రిలీజ్ కావాల్సింది. కానీ సంక్రాంతి సీజన్ అయితే బాగుంటుందని ఈ నెల 9కి సినిమాను వాయిదా వేశారు. కానీ పండక్కి తెలుగు నుంచి మరో నాలుగు సినిమాలు బరిలో ఉండడం.. తమిళం
తెలుగులో ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కోకుండా.. ఎలాంటి పాత్ర అయినా చేయడానికి ముందుండే హీరో విక్టరీ వెంకటేష్. ప్రతి సినిమాలో హీరోయిజమే ఉండాలని.. తానే హైలైట్ కావాలని ఆయన ఆలోచించరు. అతి సామాన్యమైన పాత్రలు కూడా చేస్తుంటారు. తన సినిమాల్లో పాత్రకు ఎలివేషన్ తగ్గినా.. పంచులు
ఏపీ కేడర్కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్న తర్వాత ఇటీవల తరచుగా వీడియోలు విడుదల చేస్తున్నారు. తాజాగా ఆయన టీడీపీ, వైసీపీలను ఉద్దేశించి ఒక రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడారు. ఒక్క తప్పు కారణంగా
సంక్రాంతి పోటీలో అండర్ డాగ్ ఫీలింగ్ కలిగిస్తున్న సినిమాగా భర్త మహాశయులకు విజ్ఞప్తి మీద మెల్లగా అంచనాలు పెరిగేలా ప్రమోషనల్ కంటెంట్ బయటికి వస్తోంది. ఇప్పటిదాకా ఎమోషనల్ మూవీస్ ఎక్కువగా తీసిన దర్శకుడు కిషోర్ తిరుమల ఈసారి రూటు మార్చి కామెడీ
భయపడినంతా అయ్యింది. రాజకీయాల్లోకి వెళ్లేముందు చివరి సినిమాగా విజయ్ ప్రకటించుకున్న జన నాయకుడుకి ఇంకా అడ్డంకులు తొలగలేదు. సెన్సార్ సర్టిఫికెట్ లో జరుగుతున్న ఆలస్యం గురించి మదరాసు హైకోర్టుని ఆశ్రయించిన నిర్మాతలకు సానుకూల వాతావరణం ఏర్పడలేదు. తీర్పుని జనవరి 9 ఉదయానికి