If you have been tracking India’s housing market over the last year or so, one thing stands out: the market is no longer moving in a single direction. It is
If you have been tracking India’s housing market over the last year or so, one thing stands out: the market is no longer moving in a single direction. It is
IT companies in Gurgaon are a major driver of North India’s digital and economic growth, serving global clients across sectors such as banking, retail, healthcare, and telecom. The city hosts
The Supreme Court has nullified a High Court ruling that mandated a CBI probe into the land conversion for Ambience Mall in Gurugram. The apex court critiqued the High Court’s
The Supreme Court has directed a special CBI court to review chargesheets within a fortnight. These documents shine a light on a troubling alliance between financial institutions and real estate
దావోస్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గ్లోబల్ గ్రీన్ రివల్యూషన్ హబ్గా ఏపీని మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. సహజ వ్యవసాయం ఇకపై కేవలం ఎంపిక కాదని అన్నారు. భూమిని బాగు చేయడానికి ఇది అత్యంత
హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరిని కూడా తప్పుపట్టింది. ఇందులో భాగంగా ఆలస్యం చేయకుండా జంతు సంక్షేమ బోర్డును పునరుద్దరించాలని ఆదేశించింది . ఒకవేళ జంతు సంక్షేమ బోర్డును
దావోస్ : ఏపీ ప్రభుత్వం మారుతున్న టెక్నాలజీని పూర్తిగా వినియోగించుకునేందుకు కృషి చేస్తోందని చెప్పారు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఏపీ కూటమి సర్కార్ తీసుకుంటున్న
అమరావతి : రాజధాని అమరావతి ప్రాంతం నీరుకొండలో బడుగు, బలహీన వర్గాల ఆరాధ్య దైవం అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రజల భాగస్వామ్యంతో నిర్మిస్తున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు. అన్న ఎన్టీఆర్
హైదరాబాద్ : సరూర్నగర్ చెరువును పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు హైడ్రా చర్యలు తీసుకుంటుందని కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ అనుమతులతో త్వరలోనే పనులు చేపడతామని చెప్పారు. 140 ఎకరాలకు పైగా ఉన్న చెరువు పరిధిలో చాలా వరకు నివాసాలు
హైదరాబాద్ : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సురక్షిత ఓటరు నమోదుకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఎన్నికల అధికారులు అనుసరించే ఆచరణాత్మక విధానాలను వివరించారు, ఆన్లైన్ ఓటరు-లుకప్ సేవలు, నియంత్రిత-యాక్సెస్ కియోస్క్లు ,