మామల్లాపురం : టీవీకే పార్టీ చీఫ్, ప్రముఖ నటుడు దళపతి విజయ్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ ఏడాదిలో జరిగే ఎన్నికలు ఎన్నికలు కానే కాదన్నారు. ఆయన అధికారంలో ఉన్న డీఎంకే, ప్రతిపక్ష పార్టీలను ఏకి పారేశారు. నటుడి నుంచి రాజకీయ
మామల్లాపురం : టీవీకే పార్టీ చీఫ్, ప్రముఖ నటుడు దళపతి విజయ్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ ఏడాదిలో జరిగే ఎన్నికలు ఎన్నికలు కానే కాదన్నారు. ఆయన అధికారంలో ఉన్న డీఎంకే, ప్రతిపక్ష పార్టీలను ఏకి పారేశారు. నటుడి నుంచి రాజకీయ
హైదరాబాద్ :హైదరాబాద్ పోలీసులకు సంబంధిచి ప్రత్యకంగా ఏర్పాటైన షీ టీమ్స్ సంచలనం సృష్టించింది. ఈ మేరకు షీ టీమ్స్ కు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్టును వెల్లడించారు సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ షీ
హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రభుత్వంపై భగ్గుమన్నారు. రాష్ట్రానికి ఆత్మగా ఉన్న సింగరేణి బొగ్గు గనులకు సంబంధించి చోటు చేసుకున్న స్కాంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.
బంగ్లాదేశ్ : బంగ్లాదేశ్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీబీ) సంచలన ప్రకటన చేసింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా వచ్చే ఫిబ్రవరి నెల నుంచి ఐసీసీ టి20 వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇదిలా ఉండగా ఇటీవల భారత్, బంగ్లాదేశ్ దేశాల
విశాఖపట్నం : ఏపీ సర్కార్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవోపేతంగా విశాఖ ఉత్సవం కొనసాగుతోంది. రుషికొండ బీచ్ వద్ద పర్యాటకులకు అద్భుత అనుభూతిని అందించే హెలికాప్టర్ రైడ్ను రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ‘సిటీ ఆఫ్ డెస్టినీ’
అమరావతి : ఏపీలో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో నీటి తరలింపు శరవేగంగా జరిగింది. ఈ సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర నీటి భారీ
హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ 2024 సంవత్సరంలో మొదటిసారిగా గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డులను ఏర్పాటు చేశారు. ఇందులో పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు , సంస్కృతి రంగాలలో వ్యక్తులకు , సంస్థలకు గత ఏడాది గణతంత్ర
హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. తమ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులపై దాడులు చేసినా, ఎవరు పాల్పడినా ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. జనగామ పట్టణంలో తమ పార్టీ ఎమ్మెల్యే
తిరుమల : కోట్లాది భక్తుల కొంగు బంగారంగా వినుతి కెక్కిన తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడింది. సూర్య జయంతిని పురస్కరించుకుని ఆదివారం తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది.ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు
అమరావతి : గ్రామాల అభివృద్ది ఇంటి నుండే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగలపూడి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం