Key Takeaways Introduction Over the past few decades, wireline services have evolved into a sophisticated backbone of the oil and gas industry, driving efficiency in essential operations such as well
Key Takeaways Introduction Over the past few decades, wireline services have evolved into a sophisticated backbone of the oil and gas industry, driving efficiency in essential operations such as well
హైదరాబాద్ : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు సికింద్రాబాద్ పై. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ చరిత్రను చెరిపి వేస్తోందంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మరో వైపు ఈ నగరానికి చెందిన ప్రజలు స్వచ్చంధంగా బయటకు వచ్చారు. వారంతా ప్రభుత్వానికి
అమరావతి : ప్రభుత్వాలు, పార్టీలు మారినా పరిపాలనా పరమైన విధానాలు మాత్రం స్థిరంగా ఉండాలని స్పష్టం చేశారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదల. గత పాలకులు- రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడిదారులను బెదిరించి, కోర్టుకు ఈడ్చి నానా ఇబ్బందులు పెట్టారని
ముంబై : ధురంధర్ హీరోయిన్ సారా అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ అంటే ఇష్టం అని పేర్కొంది. తాజాగా తను చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం హల్ చల్
శ్రీ సత్యసాయి జిల్లా : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత నిప్పులు చెరిగారు మాజీ సీఎం జగన్ రెడ్డిపై. ఆయనకు నిలువెల్లా విషం తప్ప ఏమీ లేదన్నారు. అభివృద్ది అంటే పడదన్నారు. ఎంత సేపు చిల్లర రాజకీయాలు
విజయవాడ : మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఏపీలో మద్యం స్కాంకు సంబంధించి ఆయన తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇందులో భాగంగా శనివారం కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విజయసాయి రెడ్డికి సమన్లు
అమరావతి : క్లీన్ ఎనర్జీ రంగంలో ఏపీ సరికొత్త చరిత్ర సృష్టించిందని అన్నారు రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. కాకినాడలో రూ.13 వేల కోట్లతో ఏఎమ్ గ్రీన్ అమోనియా ప్లాంట్ ఏర్పాటు కావడం శుభసూచకం
అమరావతి : దేశంలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా ఏపీ మార బోతోందని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు . శనివారం ఏపీలోని కాకినాడలో ఏఎం గ్రీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 15 ఎంటీపీఏ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు
హైదరాబాద్ : తెలంగాణ ప్రాంతపు అస్తిత్వానికి భంగం కలిగించేలా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శనివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. చారిత్రకంగా హైదరాబాద్–సికింద్రాబాద్ జంట
తిరుమల : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి పార్వేట ఉత్సవం తిరుమలలో అత్యంత ఘనంగా జరిగింది. గోదా పరిణయోత్సవం కూడా కన్నుల పండువగా నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని ఆండాళ్ శ్రీ గోదాదేవి చెంత నుండి శ్రీవారికి ప్రత్యేక మాలలు