L&T Realty Developers has acquired a prime land parcel in Mumbai’s Lower Parel-Elphinstone Road area. The deal was valued at Rs 448.6 crore. A portion of the payment includes cash
L&T Realty Developers has acquired a prime land parcel in Mumbai’s Lower Parel-Elphinstone Road area. The deal was valued at Rs 448.6 crore. A portion of the payment includes cash
ముంబై : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ( బీసీసీఐ) తో భారీ ఆదాయం సమకూరుతోంది. ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ బీసీసీఐతో ఒప్పందం చేసుకుంది. రూ. 270 కోట్లు బీసీసీఐకి ఇవ్వనుంది. మూడు సంవత్సరాల పాటు ఈ అగ్రిమెంట్ కొనసాగనుంది.
హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సంచలన ఆరోపణలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ప్రజా పాలన పేరుతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తున్నారంటూ ఆవేదన
తిరుపతి : ఆలయాల నిర్వహణపై ఎస్ఓపీ విధానం అమలు చేయాలని అన్నారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. టిటిడి స్థానిక, అనుబంధ ఆలయాల నిర్వహణ, బడ్జెట్, ఎస్వోపీ, అభివృద్ధి పనులపై టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో మంగళవారం అధికారులతో
హైదరాబాద్ : సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కేటీఆర్. మంగళవార ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమర్జెన్సీ పాలన ఉంటే మీరు బయట ఉండేవాళ్లా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఒళ్లు దగ్గర
అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని 50 శాతం పచ్చదనంతో నింపే గ్రీన్ కవర్ ప్రాజెక్టులో అన్ని శాఖలు త్రికరణ శుద్ధిగా భాగస్వామ్యం తీసుకోవాలని స్పష్టం చేశారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా అన్ని
దావోస్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. మంగళవారం దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొని ప్రసంగించారు. వన్ ఫ్యామ్లీ-వన్ ఎంటర్ప్రెన్యూయర్ విధానంపై చర్చించారు. వన్ ఫ్యామ్లీ-వన్ ఎంటర్ ప్రెన్యూయర్ విధానాన్ని తెచ్చి
పోలవరం : పోలవరం ప్రాజెక్ట్ లో విదేశీ నిపుణుల బృందం రెండో రోజు పర్యటించింది. విదేశీ నిపుణులు సీన్ హించిబెర్గెర్ , డేవిడ్ బి పాల్ , జియాన్ ఫ్రాంకో డి సీకోలతో పాటు కేంద్ర జల వనరుల శాఖలోని వివిధ
హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించేలా చేస్తోంది. కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇదిలా ఉండగా సరిగ్గా ఏడాది క్రితం దివ్యా నగర్ లే ఔట్లో అడ్డుగోడలను తొలగించిన హైడ్రా మళ్లీ అక్కడే
తిరుపతి : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టిటిడి ఆలయాలలో మార్చి నెలాఖరు నుండి అన్నప్రసాద వితరణ చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని టిటిడి కార్య నిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా