న్యూఢిల్లీ : తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలు ఇటీవలే ఒక్కటయ్యారు. స్వంతంగా గృహ ప్రవేశం కూడా చేశారు. పెళ్లికి ముందు ఈ ఇద్దరూ వ్యక్తిగతంగా ఢిల్లీలోని ప్రధాని కార్యాలయంలో నరేంద్ర మోదీని మర్యాద పూర్వకంగా