New Delhi, March 07, 2026: Ramky Infrastructure Limited, a leading infrastructure company with capabilities across industrial infrastructure, water and wastewater, and urban solutions, has entered into an agreement with Maharashtra
New Delhi, March 07, 2026: Ramky Infrastructure Limited, a leading infrastructure company with capabilities across industrial infrastructure, water and wastewater, and urban solutions, has entered into an agreement with Maharashtra
తిరుపతి/ఒంటిమిట్ట : టీటీడీ కీలక ప్రకటన చేసింది. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో మార్చి 26 నుండి ఏప్రిల్ 05వ తేదీ వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి . ఇందులో భాగంగా ఆలయంలో మార్చి 24న
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సర్కార్ కీలక ప్రకటన చేసింది. శనివారం అధికారికంగా గత ఏడాది 2025 సంవత్సరానికి సంబంధించి దివంగత ప్రజా యుద్ద నౌక గద్దర్ పేరుతో ఏర్పాటు చేసిన అవార్డులకు సంబంధించి విజేతల వివరాలు అధికారికంగా వెల్లడించింది. ఇందులో
నల్లగొండ జిల్లా : హుజుర్ నగర్ , కోదాడ నియోజక వర్గాల రహదారులకు మహర్దశ పట్టింది. సింగిల్ రహాదారులుగా ఉన్న 49 కిలో మీటర్ల రహదారిని డబుల్ రోడ్లుగా చేసేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా
హైదరాబాద్ : ఇచ్చిన హామీలను అమలు చేయలేక కొత్త దుకాణం మొదలు పెట్టారంటూ కాంగ్రెస్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్ రావు. కోతల సమయం వచ్చినా ఈ సీజన్ ఇప్పటి వరకు రైతు భరోసా దిక్కు
హైదరాబాద్ : కూకట్పల్లి నల్ల చెరువును హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం నల్లచెరువును ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లను ఇతర శాఖల అధికారులతో సమీక్షించారు. సభా ప్రాంగణం ఎక్కడ
వరంగల్ జిల్లా : అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం కొనసాగుతోందని అన్నారు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రజా సమస్యలను కలిసి కట్టుగా పరిష్కరించుకుందాం
నిజామాద్ జిల్లా : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేతలు శాశ్వతం కాదని ప్రజలే చరిత్ర నిర్మాతలని పేర్కొన్నారు. నిజామాబాద్ (ఇందూర్) పార్లమెంట్ పరిధిలో నూతనంగా గెలుపొందిన కార్పొరేటర్, కౌన్సిలర్ లకు ఏర్పాటు చేసిన “ఆత్మీయ అభినందన
హైదరాబాద్ : ఇండియాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మీడియా సంస్థగా గుర్తింపు పొందింది ఇండియా టుడే. తాజాగా ఇండియా టుడే కాన్క్లేవ్ 2026కు రావాల్సిందిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఆహ్వానం అందింది. మార్చి 13, 14 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న ప్రతిష్టాత్మక
అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం లోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఆర్ డబ్ల్యూ ఎస్ అండ్ ఎస్, అటవీ పర్యావరణ శాఖల అభివృద్ధి గురించి నివేదికలతో కూడిన బుక్ లెట్లను