ముంబై : ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ అరుదైన ఘనత సాధించారు. తను మరో వ్యాపారవేత్త ముఖేష్ అంబానీని అధిగమించారు. ఆసియా ఖండం లోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. ఇదిలా ఉండగా గౌతమ్ అదానీ నికర సంపదలో వచ్చిన పెరుగుదల నేపథ్యంలో
ముంబై : ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ అరుదైన ఘనత సాధించారు. తను మరో వ్యాపారవేత్త ముఖేష్ అంబానీని అధిగమించారు. ఆసియా ఖండం లోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. ఇదిలా ఉండగా గౌతమ్ అదానీ నికర సంపదలో వచ్చిన పెరుగుదల నేపథ్యంలో
న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు కూడాఉన్నారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషితో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్
హైదరాబాద్ : విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాడు. తను పదే పదే వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు, కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. తాజాగా ఆయన ఓ సమావేశంలో రామాయణం గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై
హైదరాబాద్ : ఐపీఎల్ 2026లో కీలకమైన మ్యాచ్ కు వేదిక కానుంది శనివారం హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం. సన్ రైజర్స్ హైదరాబాద్ , చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెలకొంది. ఇప్పటికే
ముంబై : ముంబై ఇండియన్స్ జట్టు స్కిప్పర్ హార్దిక్ పాండ్యాపై బీసీసీఐ గుర్రుగా ఉందా. అవుననే సమాధానం వస్తోంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఐపీఎల్ 2026 లీగ్ మ్యాచ్ జరిగింది. తొలుత ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 195 రన్స్
అమరావతి : గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులను తొలగిస్తామని హామీ ఇచ్చారు మంత్రి నారా లోకేష్. విశ్వ హిందూ పరిషత్ భాగ్యనగర్ క్షేత్ర కార్యదర్శి తనికెళ్ళ సత్య రవికుమార్, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్ఎస్ఎస్ కార్యకర్త దొరస్వామి, ఆంధ్రప్రదేశ్ విశ్వ హిందూ
న్యూఢిల్లీ : ఈ మధ్యన సినీ రంగానికి చెందిన ప్రముఖులు, నటీ నటులు తమ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం వాటిల్లిందంటూ కోర్టులను ఆశ్రయించడం పరిపాటిగా మారింది. తాజాగా ఈ జాబితాలోకి చేరి పోయాడు నేషనల్ ఐకానిక్ స్టార్ హీరో తెలుగు చలన
తిరుపతి : నిత్య జీవితంలో సత్యం, దయ, క్షమ వంటి సద్గుణాలను ఆచరించడం ద్వారా మనిషి జీవితం సార్థకం అవుతుందని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి
ముంబై : హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ జట్టుకు మరో ఓటమి దక్కింది. ఐపీఎల్ 2026లో భాగంగా స్వంత గడ్డపై జరిగిన కీలక పోరులో పేలవమైన ఆటతీరుతో చేతులెత్తేసింది. ఇక టోర్నీలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. శ్రీవాణి నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించనున్న 5 వేల దేవాలయాలను వచ్చే 2 ఏళ్లల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ఆలయాల నిర్మాణ పర్యవేక్షణ కోసం రాష్ట్ర