Day: April 18, 2026

ఆసియాలో అత్యంత ధ‌న‌వంతుడిగా గౌత‌మ్ అదానీఆసియాలో అత్యంత ధ‌న‌వంతుడిగా గౌత‌మ్ అదానీ

ముంబై : ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త గౌత‌మ్ అదానీ అరుదైన ఘ‌న‌త సాధించారు. త‌ను మ‌రో వ్యాపార‌వేత్త ముఖేష్ అంబానీని అధిగమించారు. ఆసియా ఖండం లోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. ఇదిలా ఉండ‌గా గౌత‌మ్ అదానీ నికర సంపదలో వచ్చిన పెరుగుదల నేపథ్యంలో

బాయిల్డ్ రైస్ ను కేంద్రం సేక‌రించాలి : సీఎంబాయిల్డ్ రైస్ ను కేంద్రం సేక‌రించాలి : సీఎం

న్యూఢిల్లీ : ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి. ఆయ‌న‌తో పాటు మంత్రులు, ఉన్న‌తాధికారులు కూడాఉన్నారు. ఈ సంద‌ర్బంగా కేంద్ర మంత్రి శ్రీ ప్ర‌హ్లాద్ జోషితో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్

రామాయ‌ణంపై కామెంట్స్ ప్ర‌కాశ్ రాజ్ పై కేసురామాయ‌ణంపై కామెంట్స్ ప్ర‌కాశ్ రాజ్ పై కేసు

హైద‌రాబాద్ : విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ మ‌రోసారి దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారాడు. త‌ను ప‌దే ప‌దే వ్య‌క్తం చేస్తున్న అభిప్రాయాలు, కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. తాజాగా ఆయ‌న ఓ స‌మావేశంలో రామాయ‌ణం గురించి అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. దీనిపై

స‌న్ రైజ‌ర్స్ వ‌ర్సెస్ చెన్నై సూప‌ర్ కింగ్స్స‌న్ రైజ‌ర్స్ వ‌ర్సెస్ చెన్నై సూప‌ర్ కింగ్స్

హైద‌రాబాద్ : ఐపీఎల్ 2026లో కీల‌క‌మైన మ్యాచ్ కు వేదిక కానుంది శ‌నివారం హైద‌రాబాద్ లోని ఉప్ప‌ల్ స్టేడియం. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ , చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్ల మ‌ధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెల‌కొంది. ఇప్ప‌టికే

హార్దిక్ పాండ్యా దురుసు ప్ర‌వ‌ర్త‌న‌పై చ‌ర్య‌లు..?హార్దిక్ పాండ్యా దురుసు ప్ర‌వ‌ర్త‌న‌పై చ‌ర్య‌లు..?

ముంబై : ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు స్కిప్ప‌ర్ హార్దిక్ పాండ్యాపై బీసీసీఐ గుర్రుగా ఉందా. అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ముంబైలోని వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా ఐపీఎల్ 2026 లీగ్ మ్యాచ్ జ‌రిగింది. తొలుత ముంబై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 195 ర‌న్స్

గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులను తొలగిస్తాం : లోకేష్గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులను తొలగిస్తాం : లోకేష్

అమరావతి : గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులను తొలగిస్తామ‌ని హామీ ఇచ్చారు మంత్రి నారా లోకేష్. విశ్వ హిందూ పరిషత్ భాగ్యనగర్ క్షేత్ర కార్యదర్శి తనికెళ్ళ సత్య రవికుమార్, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్ఎస్ఎస్ కార్యకర్త దొరస్వామి, ఆంధ్రప్రదేశ్ విశ్వ హిందూ

ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించిన అల్లు అర్జున్ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించిన అల్లు అర్జున్

న్యూఢిల్లీ : ఈ మధ్య‌న సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖులు, న‌టీ న‌టులు త‌మ వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ట‌కు భంగం వాటిల్లిందంటూ కోర్టుల‌ను ఆశ్ర‌యించ‌డం ప‌రిపాటిగా మారింది. తాజాగా ఈ జాబితాలోకి చేరి పోయాడు నేష‌న‌ల్ ఐకానిక్ స్టార్ హీరో తెలుగు చ‌ల‌న

త‌ల్లిదండ్రుల‌ను గౌర‌వించ‌డం నిజమైన సంస్కారంత‌ల్లిదండ్రుల‌ను గౌర‌వించ‌డం నిజమైన సంస్కారం

తిరుపతి : నిత్య జీవితంలో సత్యం, దయ, క్షమ వంటి సద్గుణాలను ఆచరించడం ద్వారా మనిషి జీవితం సార్థకం అవుతుందని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి

పంజాబ్ క‌మాల్ ముంబై ఇండియ‌న్స్ ఢ‌మాల్పంజాబ్ క‌మాల్ ముంబై ఇండియ‌న్స్ ఢ‌మాల్

ముంబై : హార్దిక్ పాండ్యా సార‌థ్యంలోని ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుకు మ‌రో ఓట‌మి ద‌క్కింది. ఐపీఎల్ 2026లో భాగంగా స్వంత గ‌డ్డ‌పై జ‌రిగిన కీల‌క పోరులో పేల‌వ‌మైన ఆట‌తీరుతో చేతులెత్తేసింది. ఇక టోర్నీలో కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ సార‌థ్యంలోని పంజాబ్ కింగ్స్

శ్రీ‌వాణి నిధుల‌తో 5 వేల దేవాలయాల నిర్మాణంశ్రీ‌వాణి నిధుల‌తో 5 వేల దేవాలయాల నిర్మాణం

అమరావతి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. శ్రీవాణి నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించనున్న 5 వేల దేవాలయాలను వచ్చే 2 ఏళ్లల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ఆలయాల నిర్మాణ పర్యవేక్షణ కోసం రాష్ట్ర