Day: May 1, 2026

త్వరలో ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత పంపిణీత్వరలో ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత పంపిణీ

ఖ‌మ్మం జిల్లా : ప్రజా ప్రభుత్వం ప్రజల ముంగిటకే వచ్చిందని, ప్రజలు ఇచ్చే ప్రతి దరఖాస్తును అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరిస్తామని రాష్ట్ర‌ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల

హైదరాబాద్ మెట్రో రైల్ ప్ర‌భుత్వం స్వాధీనంహైదరాబాద్ మెట్రో రైల్ ప్ర‌భుత్వం స్వాధీనం

హైద‌రాబాద్‌: ఇప్పటి వ‌ర‌కు ఎల్ అండ్ టీ ఆధీనంలో ఉన్న మెట్రో రైలును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. హైద‌రాబాద్ మెట్రో రైలు ఫేజ్‌-Iను హైద‌రాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ద్వారా స్వాధీనం చేసుకోవాల‌ని స‌ర్కార్ గ‌తంలోనే నిర్ణ‌యించింది. ఈ

ప‌ద‌క‌వితా పితామ‌హుడు అన్న‌మ‌య్య 618వ జయంతి ఉత్సవాలుప‌ద‌క‌వితా పితామ‌హుడు అన్న‌మ‌య్య 618వ జయంతి ఉత్సవాలు

తిరుపతి : సంకీర్తనలతో శ్రీవారి వైభవాన్ని విశ్వ వ్యాప్తం చేసిన పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 618వ జయంతి ఉత్సవాలు మే 2 నుండి 8వ‌ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. అన్నమయ్య జన్మ స్థలమైన తాళ్లపాకలోని ధ్యాన మందిరం,

వెంగమాంబ రచనల ద్వారా మహిళాభ్యుదయంవెంగమాంబ రచనల ద్వారా మహిళాభ్యుదయం

తిరుపతి : శ్రీవారిపై అచంచలమైన భక్తి, ఆధ్యాత్మిక విశ్వాసాలను తన రచనల ద్వారా ప్రతిబింబిస్తూ మహిళాభ్యుదయానికి దారి చూపిన మహా కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అని శతావధాని శ్రీ ఆముదాల మురళి పేర్కొన్నారు. ఆమె 296వ జయంతి ఉత్సవాలు తిరుపతిలోని

ఏపీలో వ‌డ‌గాల్పులు..భారీ వ‌ర్షాలు : ఎండీఏపీలో వ‌డ‌గాల్పులు..భారీ వ‌ర్షాలు : ఎండీ

అమ‌రావ‌తి : రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రెండు రోజుల పాటు ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో

డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలూ ఆన్‌లైన్డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలూ ఆన్‌లైన్

అమ‌రావ‌తి : ప్రభుత్వ శాఖలు అందిస్తున్న అన్ని సేవలు ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా ఆన్‌లైన్‌లో అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వాట్సప్ గవర్నెన్స్ మన మిత్ర పరిధిలోకి అన్ని సేవలు తీసుకు వస్తే ప్రజలకు ప్రభుత్వ

ఉస్మానియా ఆస్ప‌త్రి నిర్మాణం ప‌నులు పూర్తి చేయాలిఉస్మానియా ఆస్ప‌త్రి నిర్మాణం ప‌నులు పూర్తి చేయాలి

హైదరాబాద్ : ఉస్మానియా జ‌న‌ర‌ల్ ఆస్ప‌త్రి భ‌వ‌న నిర్మాణం ప‌నులు వ‌చ్చే ఏడాది 2027 నాటికి పూర్తి కావాల‌ని ఆదేశించారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఈ రోజు ఉస్మానియా జనరల్ ఆసుపత్రి భవనానికి