The Enforcement Directorate has recently frozen assets worth upwards of Rs 200 crore belonging to TDI Infrastructure Limited amidst allegations of money laundering. This investigation stems from charges of deception
The Enforcement Directorate has recently frozen assets worth upwards of Rs 200 crore belonging to TDI Infrastructure Limited amidst allegations of money laundering. This investigation stems from charges of deception
New Delhi, March 07, 2026: Ramky Infrastructure Limited, a leading infrastructure company with capabilities across industrial infrastructure, water and wastewater, and urban solutions, has entered into an agreement with Maharashtra
తిరుపతి/ఒంటిమిట్ట : టీటీడీ కీలక ప్రకటన చేసింది. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో మార్చి 26 నుండి ఏప్రిల్ 05వ తేదీ వరకు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి . ఇందులో భాగంగా ఆలయంలో మార్చి 24న
నల్లగొండ జిల్లా : హుజుర్ నగర్ , కోదాడ నియోజక వర్గాల రహదారులకు మహర్దశ పట్టింది. సింగిల్ రహాదారులుగా ఉన్న 49 కిలో మీటర్ల రహదారిని డబుల్ రోడ్లుగా చేసేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సర్కార్ కీలక ప్రకటన చేసింది. శనివారం అధికారికంగా గత ఏడాది 2025 సంవత్సరానికి సంబంధించి దివంగత ప్రజా యుద్ద నౌక గద్దర్ పేరుతో ఏర్పాటు చేసిన అవార్డులకు సంబంధించి విజేతల వివరాలు అధికారికంగా వెల్లడించింది. ఇందులో
హైదరాబాద్ : ఇచ్చిన హామీలను అమలు చేయలేక కొత్త దుకాణం మొదలు పెట్టారంటూ కాంగ్రెస్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్ రావు. కోతల సమయం వచ్చినా ఈ సీజన్ ఇప్పటి వరకు రైతు భరోసా దిక్కు
వరంగల్ జిల్లా : అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం కొనసాగుతోందని అన్నారు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రజా సమస్యలను కలిసి కట్టుగా పరిష్కరించుకుందాం
హైదరాబాద్ : కూకట్పల్లి నల్ల చెరువును హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం నల్లచెరువును ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లను ఇతర శాఖల అధికారులతో సమీక్షించారు. సభా ప్రాంగణం ఎక్కడ
హైదరాబాద్ : ఇండియాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన మీడియా సంస్థగా గుర్తింపు పొందింది ఇండియా టుడే. తాజాగా ఇండియా టుడే కాన్క్లేవ్ 2026కు రావాల్సిందిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఆహ్వానం అందింది. మార్చి 13, 14 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న ప్రతిష్టాత్మక
నిజామాద్ జిల్లా : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేతలు శాశ్వతం కాదని ప్రజలే చరిత్ర నిర్మాతలని పేర్కొన్నారు. నిజామాబాద్ (ఇందూర్) పార్లమెంట్ పరిధిలో నూతనంగా గెలుపొందిన కార్పొరేటర్, కౌన్సిలర్ లకు ఏర్పాటు చేసిన “ఆత్మీయ అభినందన