హైదరాబాద్ : అడ్డమైన హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ జనం పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆరు గ్యారెంటీలకు మొదటి క్యాబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకొని చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందన్నారు.