అమరావతి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. కేంద్ర సర్కార్ నిర్వాకం కారణంగా దేశంలోని కోట్లాది మందికి కూలీ దొరకకుండా పోయిందన్నారు. కేవలం కార్పొరేట్ శక్తులకు, బడా వ్యాపారవేత్తలకు మేలు చేకూర్చేలా చర్యలు తీసుకుంటున్నారంటూ ప్రధానమంత్రి