హైదరాబాద్ : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సురక్షిత ఓటరు నమోదుకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఎన్నికల అధికారులు అనుసరించే ఆచరణాత్మక విధానాలను వివరించారు, ఆన్లైన్ ఓటరు-లుకప్ సేవలు, నియంత్రిత-యాక్సెస్ కియోస్క్లు ,