అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ నమూనా స్ఫూర్తితో స్థిరమైన ప్రభుత్వాన్ని అందిస్తామని చెప్పారు. ఈ సందర్బంగా గుజరాత్ నమూనాను ప్రత్యేకంగా ప్రస్తావించారు. మరో 700 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. అంతే