చెన్నై : ఓ వైపు ఆస్తుల వివాదాలు ఇంకో వైపు కేసుల పరంపర కొనసాగుతున్న తరుణంలో తీవ్ర ఉక్కిరి బిక్కిరికి గురైన ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ దళపతి విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం దేశ వ్యాప్తంగా హోళీ
Category Added in a WPeMatico Campaign
చెన్నై : ఓ వైపు ఆస్తుల వివాదాలు ఇంకో వైపు కేసుల పరంపర కొనసాగుతున్న తరుణంలో తీవ్ర ఉక్కిరి బిక్కిరికి గురైన ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ దళపతి విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం దేశ వ్యాప్తంగా హోళీ
న్యూఢిల్లీ : తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలు ఇటీవలే ఒక్కటయ్యారు. స్వంతంగా గృహ ప్రవేశం కూడా చేశారు. పెళ్లికి ముందు ఈ ఇద్దరూ వ్యక్తిగతంగా ఢిల్లీలోని ప్రధాని కార్యాలయంలో నరేంద్ర మోదీని మర్యాద పూర్వకంగా
అమరావతి : మాజీ సీఎం జగన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్ష దైవం, వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల, తిరుపతి ఆలయాల నిర్వహణ, పరిపాలన అత్యంత పవిత్రమైన
హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కొండలను తవ్వుతోందని ఆరోపించారు. అనుమతులు లేకుండా తవ్వుతున్నా హైడ్రా ఏం చేస్తోందంటూ ప్రశ్నించారు. రేవంత్
బెంగళూరు : గీతా మోహన్ దాస్ దర్శకత్వం వహించిన చిత్రం టాక్సిక్. కన్నడ స్టార్ హీరో యశ్ కీలక పాత్ర పోషిస్తున్న మూవీ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు
కర్ణాటక : కర్ణాటక రాష్ట్రంలో రాజకీయం మరింత వేడెక్కింది. ప్రస్తుతం సీఎం కుర్చీ కోసం నువ్వా నేనా అన్న రీతిలో పోటీ నెలకొంది. ఓ వైపు సీఎంగా ఉన్న సిద్దరామయ్య మరో వైపు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్ మధ్య
తిరుపతి : టిటిడి ఆధ్వర్యంలో పలమనేరులో నిర్వహిస్తున్న గోశాలలో పశువుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు టిటిడి జేఈవో (వైద్యం, విద్య) డా. ఎ. శరత్ తెలిపారు. ఆయన పలమనేరు గోశాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ
హైదరాబాద్ : క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. 2026-2027 బడ్జెట్ లో క్రీడాకారులకు ఆర్థిక సహాయం, ఇతర వసతులపై డా.
న్యూఢిల్లీ : ఎన్ఐఏ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2015లో విశాఖలో జరిగిన నికలీ భారత కరెన్సీ నోట్ల కేసులో 7 మంది నిదులకు ఎన్ఐఏ కోర్టు జైలు శిక్ష విధించింది. UA (P) చట్టంలోని వివిధ నిబంధనల కింద అరెస్టు
హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు జిల్లా కలెక్టర్లను ఉద్దేశించి. ఆషామాషీగా ఐఏఎస్ లు కాలేరని, ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడే ఆ ఉద్యోగానికి సార్ధకత ఉంటుందని అన్నారు. క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా పనిచేస్తేనే కలెక్టర్లుగా