ముంబై : కాంగ్రెస్ అగ్ర నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. తాజాగా మహారాష్ట్రలో జరిగిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో ఓటు చోరీ జరిగిందని ఆయన ఆరోపించారు. శుక్రవారం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఈసీపై
Category Added in a WPeMatico Campaign
ముంబై : కాంగ్రెస్ అగ్ర నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. తాజాగా మహారాష్ట్రలో జరిగిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో ఓటు చోరీ జరిగిందని ఆయన ఆరోపించారు. శుక్రవారం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఈసీపై
హైదరాబాద్ : సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహంచిన అంతర్జాతీయ కైట్ , స్వీట్ ఫెస్టివల్ ఘనంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ నిర్వహించిన ఈ మూడు రోజుల ఉత్సవం
హైదరాబాద్ : దమ్మున్న డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఇప్పటికే 70 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయింది. అయితే ఈ మూవీ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
ఢిల్లీ : టీవీకే పార్టీ చీఫ్, తమిళ సినీ రంగంలో టాప్ హీరోగా పేరు పొందిన టీవీకే విజయ్ నటించిన జయ నాయగన్ పై కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదిలా ఉండగా చిత్రానికి సీబీఎఫ్సీ క్లియరెన్స్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను
హైదరాబాద్ : పీపుల్స్ మీడియా సంస్థ భారీ బడ్జెట్ తో ప్రభాస్ , మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ది కుమారి కీ రోల్ పోషించిన చిత్రం రాజా సాబ్. సంక్రాంతి పండుగ సందర్బంగా విడుదలైంది. ఆశించిన మేర వర్కవుట్ కాలేదు.
న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియా బిగ్ షాక్ ఇచ్చింది ప్రయాణీకులకు. ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వం తమ గగన తలాన్ని మూసి వేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. దీంతో అమెరికాతో పాటు ఇతర దేశాలకు ప్రయాణం చేసే, ముందస్తు బుకింగ్ చేసుకున్న ట్రావెలర్స్
సింగపూర్ : అస్సాంకు చెందిన ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ సింగపూర్ లో తన కచేరి నిర్వహించేందుకని వెళ్లి అనుమానాస్పద మృతికి గురయ్యాడు. ఇందుకు సంబంధించి విచారణకు ఆదేశించింది ఆ రాష్ట్ర సర్కార్. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు సీఎం
తిరుమల : టీటీడీ కీలక ప్రకటన చేసింది. శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పింది. నేటి నుండి తిరుమలలో సుప్రభాత సేవ పునః ప్రారంభం అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. తిరుమల ఆలయంలో
హైదరాబాద్ : ఎన్టీవీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఓ ఐఏఎస్ మహిళా ఆఫీసర్ మధ్య ఏదో లింకు ఉందంటూ జుగుస్సాకరమైన రీతిలో కథనం ప్రసారం అయ్యింది. ఆ తర్వాత ఎపిసోడ్స్ లెక్కన యూట్యూబ్ ఛానల్స్ రెచ్చి పోయి మరిన్ని కథనాలు స్టార్ట్
అమెరికా : యావత్ ప్రపంచానికి కోలుకోలేని షాక్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి. ఇప్పటికే వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ బెంబేలెత్తిస్తున్న ట్రంప్ ఉన్నట్టుండి మరో బాంబు పేల్చారు. గురువారం కీలక ప్రకటన చేశారు. ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.