Natasa Stankovic’s journey from Serbia to the Indian entertainment industry is a story of ambition, struggle, and sudden fame. The Serbian model and actress arrived in India in 2012 with
Natasa Stankovic’s journey from Serbia to the Indian entertainment industry is a story of ambition, struggle, and sudden fame. The Serbian model and actress arrived in India in 2012 with
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు. 5 సంవత్సరాల కిందట పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు.. ఆయన ఏకంగా నిలువెత్తు గడ్డం పెంచుకున్నారు. బెంగాల్ వాసులకు-విశ్వకవి
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్ హీరోయిన్గా కొనసాగింది. ఈ మధ్యే ఆమె కథానాయికగా 20 ఏళ్ల ప్రస్థానాన్ని కూడా పూర్తి చేసుకుంది. ఇన్నాళ్లు ఇండస్ట్రీలో ఉండడం
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్నారు. ఇవాళ బెంగళూరులో జరిగిన ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్ల పర్సెంటేజ్ విధానంతో పాటు ఎక్కువ డిస్కషన్
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే చాలామంది ఆయన్ని ఒక పోరాట యోధుడిలా చూసేవారు. సీఎం కావడానికి ముందు వరకు టఫ్ లీడర్గా కనిపించేవాడు జగన్. కానీ
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేయడంతో దాన్ని అక్కడి సెలబ్రెటీలు కూడా బాగా సపోర్ట్ చేశారు. అదొక అద్భుతం అంటూ కొనియాడారు. కానీ
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన సాధారణ అమ్మాయి తను. ఇప్పుడు సడెన్గా పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చింది మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన మోనాలిసా.. ఫర్మాన్
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక నేత హరీష్రావులు…తీవ్ర అంతర్మథనంలో కూరుకుపోయారా? ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్ ప్రసాదరావు ఇచ్చిన `క్లీన్ చిట్`పై ఏం చేయాలన్న విషయంపై న్యాయ
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ గ్యాస్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడటంతో ఇప్పటికే ముంబై, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం లేదని, ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విపక్ష ఎంపీలు ఆరోపించడం కొత్త కాదు. గతంలోనూ పలువురు స్పీకర్లపై అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు.