Day: April 16, 2026

ఏపీ ప్ర‌భుత్వ క‌ళాశాల‌ల్లో పెరిగిన ఉత్తీర్ణ‌తఏపీ ప్ర‌భుత్వ క‌ళాశాల‌ల్లో పెరిగిన ఉత్తీర్ణ‌త

అమ‌రావ‌తి : ఏపీ విద్యా శాఖ ఈసారి అరుదైన రికార్డు న‌మోదు చేసింది. ఇంట‌ర్ ఫ‌లితాల్లో స‌త్తా చాటింది. విద్యా శాఖ మంత్రిగా నారా లోకేష్ కొలువు తీరాక కీల‌క సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టారు. త‌న‌దైన ముద్ర వేశారు. తాను ప‌ద‌వీ

స్టాండ్ అప్ క‌మెడియ‌న్ అనుదీప్ అరెస్ట్స్టాండ్ అప్ క‌మెడియ‌న్ అనుదీప్ అరెస్ట్

ఉత్త‌ర ప్ర‌దేశ్ : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను తన ఆన్‌లైన్ వీడియో ద్వారా అవమానించారన్న ఆరోపణలపై స్టాండ్-అప్ కమెడియన్‌ను కాకినాడ పోలీసులు ప్ర‌యాగ్ రాజ్ లో అదుపులోకి తీసుకున్నారు.అనుదీప్ కటికాలను నిన్న‌ రాత్రి సుమారు 7 గంటల సమయంలో

రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా కాంగ్రెస్రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా కాంగ్రెస్

జ‌గిత్యాల జిల్లా : మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి రెచ్చి పోయారు. సీఎం ఎ. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఈనెల 20వ తేదీన కేసీఆర్ సార‌థ్యంలోని భార‌త రాష్ట్ర స‌మితి పార్టీలో చేరేందుకు

నీటి ప్రాజెక్టుల‌ను యుద్ధ ప్రాతిప‌దిక‌న పూర్తి చేయాలినీటి ప్రాజెక్టుల‌ను యుద్ధ ప్రాతిప‌దిక‌న పూర్తి చేయాలి

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో సాగు నీటి ప్రాజెక్టుల‌ను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని ఆదేశించారు. నిర్ల‌క్ష్యం వ‌హిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వంటూ హెచ్చ‌రించారు. బుధ‌వారం రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో ముఖ్యమంత్రి

టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్

అమ‌రావ‌తి : తెలుగుదేశం పార్టీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. బుధ‌వారం ప‌లు క‌మిటీల‌ను వెల్ల‌డించింది. ఇదే స‌మ‌యంలో టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ను నియ‌మించింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా

ప్రధానిని క‌లుస్తాం ధ‌న్య‌వాదాలు తెలియ చేస్తాంప్రధానిని క‌లుస్తాం ధ‌న్య‌వాదాలు తెలియ చేస్తాం

అమరావతి : ఈ నెల 16, 17, 18 తేదీల్లో పార్లమెంట్ లో మహిళా బిల్లు ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. గురువారం సాయంత్రం 4.30

సంజు శాంస‌న్ ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్సంజు శాంస‌న్ ఐసీసీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్

దుబాయ్ : ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ప్ర‌తి నెలా క్రికెట్ కు సంబంధించి అత్యుత్త‌మ ఆట‌గాడిని ఎంపిక చేస్తుంది. ఈసారి మార్చి నెల‌కు సంబంధించి ఐసీసీ బెస్ట్ ప్లేయ‌ర్ అవార్డును ప్ర‌క‌టించింది. ఇందులో భాగంగా కేర‌ళ

చెన్నై చంద్ర‌మా కోల్ క‌తా కు శాప‌మా..!చెన్నై చంద్ర‌మా కోల్ క‌తా కు శాప‌మా..!

చెన్నై : ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో ఆరంభంలో నిరాశ ప‌రిచిన రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ మెల మెల్ల‌గా త‌ర్వాతి మ్యాచ్ ల‌లో పుంజుకుంది. మొద‌ట‌గా త‌డ‌బ‌డిన సీఎస్కే ఆ త‌ర్వాత పుంజుకుంది. టోర్నీలో అత్యంత బ‌ల‌మైన