అమరావతి : ఏపీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ సీట్లు 50 శాతం మేర పెరిగే అవకాశం ఉందన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్
అమరావతి : ఏపీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ సీట్లు 50 శాతం మేర పెరిగే అవకాశం ఉందన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్
తిరుమల : ఇటీవల కాలంలో తిరుమలలో దర్శనాలు, గదులు ఇప్పిస్తామంటూ కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో భక్తులను నమ్మబలికి మోసగించి డబ్బులు వసూలు చేస్తున్న విషయాలపై టీటీడీ విజిలెన్స్ విభాగం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈమేరకు సదరు నిందితులపై చట్ట పరమైన
అమరావతి:- జువ్వలదిన్నె హార్బర్ నిర్మాణంపై జగన్ దుష్ప్రచారం చేస్తున్నాడని, మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బ తీసిన వ్యక్తి మత్స్యకారుల సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదని రాష్ట్ర గనులు, భూగర్భ శాస్త్ర శాఖ మంత్రి కొల్లు రవింద్ర మండిపడ్డారు. గురువారం మంగళగిరి తెలుగుదేశం
పల్నాడు జిల్లా : పేదల ఆకలి తీరిస్తేనే అభివృద్ధి సాధించినట్టు విశ్వసిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎంత అభివృద్ధి సాధించినా పేదలకు పట్టెడన్నం లేకపోతే అది వృధా అని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా అన్నార్తుల ఆకలి
విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సీఎం నారా చంద్రబాబు నాయుడుకు సుదీర్ఘ లేఖ రాశారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే డీ లిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని కోరారు. రాష్ట్రం లోటు రాష్ట్రమని, పెరుగుతున్న సీట్లతో మరింతగా ఉత్తరాది
హైదరాబాద్ : ఒకటా రెండా ఏకంగా రూ. 210 కోట్ల స్కాం ఆరోపణలు ఎదుర్కొంటోంది సింగర్ మంగ్లీ. తన స్వస్థలం రాయలసీమ. కానీ అనూహ్యంగా తెలంగాణకు వచ్చింది. బంజారా కమ్యూనిటీకి చెందినది కావడంతో మెల మెల్లగా జర్నలిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసింది.
అమరావతి : ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది జర్నలిస్టులకు. ఆరోగ్య స్కీంకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మీడియాలో పని చేస్తున్న వారందరికీ గుడ్ న్యూస్ చెప్పింది. వర్కింగ్ జర్నలిస్టు హెల్త్
బెంగళూరు : డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దుమ్ము రేపుతోంది. ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో వరుస విజయాలతో ప్రత్యర్థి జట్లకు ఝలక్ ఇస్తోంది. తాజాగా బెంగళూరు వేదికగా జరిగిన కీలకమైన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ కు
అమరావతి : మత్స్యకారుల సంక్షేమం, వారి కుటుంబాల భద్రత కోసం నిజంగా పని చేసింది కూటమి ప్రభుత్వమేనని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో మత్స్యకారులను మాటలతో మభ్యపెట్టి వారి హక్కులను కాలరాసింది జగన్
Performances: Akshay Kumar steals the show, overshadowing almost every character with his impeccable comic timing. He transitions effortlessly between comedy, emotion, and action, once again proving why he remains the