దావోస్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. మంగళవారం దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొని ప్రసంగించారు. వన్ ఫ్యామ్లీ-వన్ ఎంటర్ప్రెన్యూయర్ విధానంపై చర్చించారు. వన్ ఫ్యామ్లీ-వన్ ఎంటర్ ప్రెన్యూయర్ విధానాన్ని తెచ్చి