Brookfield India REIT has raised around ₹2,600 crore through an institutional placement of units, while 360 ONE Asset has invested ₹1,125 crore to acquire a 13% stake in a REIT-owned
Brookfield India REIT has raised around ₹2,600 crore through an institutional placement of units, while 360 ONE Asset has invested ₹1,125 crore to acquire a 13% stake in a REIT-owned
ఢిల్లీ : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ దేశంలోని రెండు రాష్ట్రాల వైపు అందరి కళ్లు ఉన్నాయి. తమిళనాడులో 234 స్థానాలకు, పశ్చిమ బెంగాల్ లో తొలి విడతలో 16 నియోజకవర్గాలకు గాను
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యురాలు, వివాదాస్పద నటి కంగనా రనౌత్ సంచలనంగా మారారు. తను ప్రస్తుతం దివంగత రాజకీయ నేత రామ్ విలాస్ పాశ్వాన్ తనయుడు, ఎంపీ చిరాగ్ పాశ్వాన్ తో ప్రేమలో పడిందని పెద్ద
అనకాపల్లి జిల్లా : అనకాపల్లి జిల్లా భారీ పెట్టుబడులతో అభివృద్ధిని ఆకర్షిస్తోందని, పెట్టుబడుల్లో భారత్లోనే అగ్రస్థానానికి చేరుతుందని ధీమా వ్యక్తం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. గురువారం జిల్లా లోని రాంబిల్లిలో 6.5 గిగావాట్ల రెన్యూ సోలార్ ఇన్గాట్-వేఫర్ ప్లాంట్కు
తమిళనాడు : దేశంలోని తమిళనాడుతో పాటు పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్న రీతిలో పోటీ పడ్డారు. తమిళనాడులో ఒకే రోజు 234 శాసన సభ నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతోంది. కానీ పశ్చిమ
హైదరాబాద్ : పెట్టుబడులకు సంబంధించి వివిధ వేదికలపై తెలంగాణ ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీలు, సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన అన్ని రకాల సదుపాయాలను కల్పించాలని
హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా అందరి కళ్లు ఇప్పుడు తమిళనాడుతో పాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై పడింది. ఎందుకంటే ఈ రెండు రాష్ట్రాలు బీజేపీయేతర పార్టీలు ప్రస్తుతం కొలువు తీరి ఉన్నాయి. తమిళనాడులో డీఎంకే , కాంగ్రెస్ ఇండియా కూటమి పవర్
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో పీపీపీ విధానంలో నిర్మించ తలపెట్టిన మెడికల్ కాలేజీల పనులు నెల రోజుల్లో ప్రారంభించేలా ఆయా సంస్థలకు అప్పగించాలని ఆదేశించారు. ముందుగా ఫేజ్ 1లోని 4 మెడికల్
హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నియమించిన కమిటీతో ఆర్టీసీ జేఏసీ నేతలు జరిపిన చర్చలు కొలిక్కి రాలేదు. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగింది ఆర్టీసీ సంస్థ యాజమాన్యం. మరోవైపు 24 గంటలు
తిరుమల : తిరుమలలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ సౌజన్యంతో జరుగుతున్న శ్రీ వేంకటేశ్వర మ్యూజియం ఆధునీకరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ విషయాన్ని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి వెల్లడించారు. మ్యూజియం ఆధునీకరణ పనుల పురోగతిని