Day: April 27, 2026

ఆయిల్ బంకుల మూసివేతపై సీఎం ఆరాఆయిల్ బంకుల మూసివేతపై సీఎం ఆరా

అమరావతి : రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరా కొరతతో బంకుల మూసివేతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఆదివారం స‌మీక్ష చేప‌ట్టారు. ముంబై నుంచి అమరావతికి బయలుదేరే ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌తో పాటు ఉన్నతాధికారులతో

వైభ‌వంగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలువైభ‌వంగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు

తిరుమల : తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో వివిధ సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో అలంకరించిన దశావతార అష్టలక్ష్మి మండపంలో శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 27వ తేదీ వరకు ఈ ఉత్సవాలు

అన్న‌దాత‌ల‌ను ఆగం చేసిన వైసీపీ : అచ్చెన్న‌అన్న‌దాత‌ల‌ను ఆగం చేసిన వైసీపీ : అచ్చెన్న‌

అమరావతి : వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధాల పునాది మీద నిలిచినవని, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం రైతుకు వెన్నుదన్నుగా నిలిచి గిట్టుబాటు ధరలు,

బీసీ రక్షణ చట్టానికి తుదిరూపు తీసుకొస్తున్నాం : స‌విత‌బీసీ రక్షణ చట్టానికి తుదిరూపు తీసుకొస్తున్నాం : స‌విత‌

తాడేపల్లి/అమరావతి : సీఎం చంద్రబాబు నాయుడు గుండె చప్పుడు బీసీలేనని, వారి అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. బీసీ రక్షణ చట్టానికి తుది

అవార్డు అందుకోవ‌డం ఆనందంగా ఉంది : సీఎంఅవార్డు అందుకోవ‌డం ఆనందంగా ఉంది : సీఎం

ముంబై : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ముంబై వేదిక‌గా ప్రతిష్టాత్మక మీడియా సంస్థ ఎకనామిక్ టైమ్స్ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యారు. అవార్డుల కార్యక్రమంలో ముఖాముఖి మాట్లాడారు సీఎం. దేశంలో ఆర్ధిక సంస్కరణల తర్వాత

చిచ్చ‌ర పిడుగు వైభ‌వ్ సూర్య‌వంశీ విధ్వంసంచిచ్చ‌ర పిడుగు వైభ‌వ్ సూర్య‌వంశీ విధ్వంసం

జైపూర్ : జైపూర్ మాన్ సింగ్ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో అద్బుతం చోటు చేసుకుంది. రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు చెందిన తురుపు ముక్క‌, చిచ్చ‌ర పిడుగు , 15 ఏళ్ల వ‌యసు క‌లిగిన వైభ‌వ్

వైభ‌వ్ విరుచుకు ప‌డినా రాజ‌స్థాన్ కు త‌ప్ప‌ని ఓట‌మివైభ‌వ్ విరుచుకు ప‌డినా రాజ‌స్థాన్ కు త‌ప్ప‌ని ఓట‌మి

జైపూర్ : ఐపీఎల్ 2026లో ప్లేస్ ఏదైనా స‌రే విజ‌యం మాత్ర‌మే త‌మ‌దేన‌ని నిరూపిస్తున్నారు ఇషాన్ కిష‌న్ నేతృత్వ‌లోని స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్. తాజాగా జైపూర్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క పోరులో స‌త్తా చాటింది హైద‌రాబాద్. 5 వికెట్ల తేడాతో గ్రాండ్

పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ క‌మాల్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఢ‌మాల్పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ క‌మాల్ ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఢ‌మాల్

న్యూఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ లో శ్రేయ‌స్ అయ్య‌ర్ సార‌థ్యంలోని పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ వ‌రుస విజ‌యాల‌తో దూసుకు పోతోంది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌మ ముందు ఉంచిన భారీ టార్గెట్ ను అల‌వోక‌గా