Day: April 27, 2026

₹25K vs ₹50K Rent in Navi Mumbai: Full Comparison of What You Actually Get₹25K vs ₹50K Rent in Navi Mumbai: Full Comparison of What You Actually Get

At first glance, ₹25K vs ₹50K rent in Navi Mumbai may look like a simple price gap. However, this Navi Mumbai rent comparison reveals a much deeper difference in lifestyle,

Maharashtra digitises housing society registration; documents slashed from 29 to 19Maharashtra digitises housing society registration; documents slashed from 29 to 19

Maharashtra’s cooperation department has launched a fully online system on the Aaple Sarkar Portal to digitize cooperative housing society registrations. This reform significantly reduces paperwork and streamlines the process, aiming

హైకమాండ్ నిర్ణ‌యానికి నేను, సీఎం క‌ట్టుబ‌డి ఉంటాంహైకమాండ్ నిర్ణ‌యానికి నేను, సీఎం క‌ట్టుబ‌డి ఉంటాం

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క‌లో రాజ‌కీయం మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. సీఎం సిద్ద‌రామ‌య్య ను మారుస్తారంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈత‌రుణంలో దీనిపై స్పందించారు డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్. ఆయ‌న ఆదివారం మీడియాతో మాట్లాడారు. ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి సంబంధించి సిద్దరామయ్య, నేను

ఆర్జీల‌ వ్య‌వ‌స్థ‌ను ప‌క‌డ్బందీగా అమ‌లు చేయాలిఆర్జీల‌ వ్య‌వ‌స్థ‌ను ప‌క‌డ్బందీగా అమ‌లు చేయాలి

హైద‌రాబాద్ : రాష్ట్రంలో ప్రజల అర్జీలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత పకడ్బందీగా అమలు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ప్రజావాణి సేవలను క్షేత్రస్థాయికి విస్తరించాలని సూచించారు.ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన మరుసటి రోజున (2023 డిసెంబర్

ఆయిల్ బంకుల మూసివేతపై సీఎం ఆరాఆయిల్ బంకుల మూసివేతపై సీఎం ఆరా

అమరావతి : రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరా కొరతతో బంకుల మూసివేతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఆదివారం స‌మీక్ష చేప‌ట్టారు. ముంబై నుంచి అమరావతికి బయలుదేరే ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌తో పాటు ఉన్నతాధికారులతో

వైభ‌వంగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలువైభ‌వంగా శ్రీ పద్మావతీ పరిణయోత్సవాలు

తిరుమల : తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో వివిధ సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో అలంకరించిన దశావతార అష్టలక్ష్మి మండపంలో శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 27వ తేదీ వరకు ఈ ఉత్సవాలు

అన్న‌దాత‌ల‌ను ఆగం చేసిన వైసీపీ : అచ్చెన్న‌అన్న‌దాత‌ల‌ను ఆగం చేసిన వైసీపీ : అచ్చెన్న‌

అమరావతి : వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధాల పునాది మీద నిలిచినవని, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం రైతుకు వెన్నుదన్నుగా నిలిచి గిట్టుబాటు ధరలు,

బీసీ రక్షణ చట్టానికి తుదిరూపు తీసుకొస్తున్నాం : స‌విత‌బీసీ రక్షణ చట్టానికి తుదిరూపు తీసుకొస్తున్నాం : స‌విత‌

తాడేపల్లి/అమరావతి : సీఎం చంద్రబాబు నాయుడు గుండె చప్పుడు బీసీలేనని, వారి అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. బీసీ రక్షణ చట్టానికి తుది

అవార్డు అందుకోవ‌డం ఆనందంగా ఉంది : సీఎంఅవార్డు అందుకోవ‌డం ఆనందంగా ఉంది : సీఎం

ముంబై : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ముంబై వేదిక‌గా ప్రతిష్టాత్మక మీడియా సంస్థ ఎకనామిక్ టైమ్స్ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యారు. అవార్డుల కార్యక్రమంలో ముఖాముఖి మాట్లాడారు సీఎం. దేశంలో ఆర్ధిక సంస్కరణల తర్వాత

చిచ్చ‌ర పిడుగు వైభ‌వ్ సూర్య‌వంశీ విధ్వంసంచిచ్చ‌ర పిడుగు వైభ‌వ్ సూర్య‌వంశీ విధ్వంసం

జైపూర్ : జైపూర్ మాన్ సింగ్ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో అద్బుతం చోటు చేసుకుంది. రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు చెందిన తురుపు ముక్క‌, చిచ్చ‌ర పిడుగు , 15 ఏళ్ల వ‌యసు క‌లిగిన వైభ‌వ్