At first glance, ₹25K vs ₹50K rent in Navi Mumbai may look like a simple price gap. However, this Navi Mumbai rent comparison reveals a much deeper difference in lifestyle,
At first glance, ₹25K vs ₹50K rent in Navi Mumbai may look like a simple price gap. However, this Navi Mumbai rent comparison reveals a much deeper difference in lifestyle,
Maharashtra’s cooperation department has launched a fully online system on the Aaple Sarkar Portal to digitize cooperative housing society registrations. This reform significantly reduces paperwork and streamlines the process, aiming
బెంగళూరు : కర్ణాటకలో రాజకీయం మరోసారి తెరపైకి వచ్చింది. సీఎం సిద్దరామయ్య ను మారుస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈతరుణంలో దీనిపై స్పందించారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి పదవికి సంబంధించి సిద్దరామయ్య, నేను
హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రజల అర్జీలు, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత పకడ్బందీగా అమలు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి సేవలను క్షేత్రస్థాయికి విస్తరించాలని సూచించారు.ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన మరుసటి రోజున (2023 డిసెంబర్
అమరావతి : రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరా కొరతతో బంకుల మూసివేతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఆదివారం సమీక్ష చేపట్టారు. ముంబై నుంచి అమరావతికి బయలుదేరే ముందు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్తో పాటు ఉన్నతాధికారులతో
తిరుమల : తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో వివిధ సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో అలంకరించిన దశావతార అష్టలక్ష్మి మండపంలో శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 27వ తేదీ వరకు ఈ ఉత్సవాలు
అమరావతి : వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధాల పునాది మీద నిలిచినవని, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం రైతుకు వెన్నుదన్నుగా నిలిచి గిట్టుబాటు ధరలు,
తాడేపల్లి/అమరావతి : సీఎం చంద్రబాబు నాయుడు గుండె చప్పుడు బీసీలేనని, వారి అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. బీసీ రక్షణ చట్టానికి తుది
ముంబై : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముంబై వేదికగా ప్రతిష్టాత్మక మీడియా సంస్థ ఎకనామిక్ టైమ్స్ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమానికి హాజరయ్యారు. అవార్డుల కార్యక్రమంలో ముఖాముఖి మాట్లాడారు సీఎం. దేశంలో ఆర్ధిక సంస్కరణల తర్వాత
జైపూర్ : జైపూర్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా జరిగిన కీలకమైన ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో అద్బుతం చోటు చేసుకుంది. రాజస్తాన్ రాయల్స్ జట్టుకు చెందిన తురుపు ముక్క, చిచ్చర పిడుగు , 15 ఏళ్ల వయసు కలిగిన వైభవ్